Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సేవకుడిగా మాత్రమే పనిచేస్తున్నా : సిఎం జగన్

ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం నిన్నటికంటే నేడు... నేటి కంటే రేపు... బాగుండేలా తమ ప్రభుత్వం ప్రతి రూపాయినీ జాగ్రత్తగా, బాధ్యతగా ఆలోచించి ఖర్చు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి...

స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సన్నద్ధం

రాష్ట్రస్ధాయి స్వాతంత్ర్య వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం...

లోకేష్ పై చంద్రబాబుకే నమ్మకం లేదు: అనిల్

టిడిపి నేత నారా లోకేష్ పై అయన తండ్రి చంద్రబాబుకే నమ్మకం లేదని, ఇక రాష్ట్రంలోని యువత ఎలా నమ్ముతారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నిన్న...

24X7 మంచినీటి సరఫరా: బొత్స

విజ‌య‌వాడలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు  చేపట్టందని బొత్స వెల్లడించారు.  అందులో భాగంగా ఈ రోజు...

రైతుల ఆదాయాన్ని పెంచాలి: సిఎం జగన్

ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా...

ప్రతి మహిళ వద్ద ‘దిశా’ యాప్ : సింధు

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మహిళ తమ మొబైల్ లో ‘దిశ’ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత పి వి.సింధు పిలుపునిచ్చారు. నేడు విజయవాడలో రాష్ట్ర...

ఏపి పథకాలపై నీతి ఆయోగ్ సంతృప్తి

ఏపీ ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేస్తోందని నీతిఆయోగ్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం...

చలానాల కుంభకోణంపై సీఎం ఆరా

నకిలీ చలానాల కుంభకోణం వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో పలు...

ఏపీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను భారత రాష్ట్రపతి గురువారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కమిషన్‌, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి  రెండు...

గడువులోగా సర్వే పూర్తి కావాలి: సిఎం ఆదేశం

రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర భూసర్వే ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌ 2023 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని,...

Most Read