Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆత్మ పరిశీలన అవసరం: కాపులతో పవన్

సంఖ్యా బలం ఉండి కూడా కాపు, తెలగ, బలిజ  కులాలు రాజకీయ అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాయో, ఇంకా ఎందుకు దేహీ అనే పరిస్థితుల్లో ఎందుకు ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని జనసేన...

మన ప్రయాణం ఇలాగే కొనసాగాలి : సిఎం జగన్

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 12 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 13వ...

BCs: పవన్ బిసి అంటే అర్ధం ‘బాబు క్లాస్’: జోగి

బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.  బీసీలకు సామాజికంగా, రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన ఘనత సిఎం జగన్...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు: బాబు లేఖ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేశారని, దీనిపై చర్యలు తీసుకువాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్...

YSRCP: పాలకుడు ఎలా ఉండాలో జగన్ చూపారు: సజ్జల

ప్రజల ఆలోచనలను, ఆశయాలను తన లక్ష్యాలుగా మలచుకున్న నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పార్టీని స్థాపించిన తరువాత...

13వ వసంతంలోకి వైఎస్సార్సీపీ

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రేపు 13వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో...

ఎమ్మెల్సీ ఎన్నికలు: ప్రచారం సమాప్తం

మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరుగుతోన్న శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది. ఉత్తరాంధ్ర .... శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం తూర్పు రాయల సీమ- ప్రకాశం, నెల్లూరు,...

లోకేష్ పాదయాత్రకు రెండ్రోజులు బ్రేక్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెండ్రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. లోకేష్ యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా  మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది.  రాయలసీమ తూర్పు నియోజకవర్గం పట్టభద్రుల...

బిజెపిలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి!

మాజీ ముఖ్యమంతి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.  ఇప్పటికే పలు దఫాలుగా బిజెపి కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపిన ఆయన  చేరిక ఇక లాంఛనమే  అని తెలుస్తోంది....

SLBC Meeting: బ్యాంకర్లు మరింత సహకరించాలి: సిఎం విజ్ఞప్తి

సామాజిక – ఆర్థిక ప్రగతిలో విద్య, గృహ నిర్మాణం అత్యంత కీలకమని, ఈ రెండు రంగాల పట్ల బ్యాంకర్లు మరింత సానుకూల దృక్పథంతో, అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

Most Read