Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

CBN Connect: భవిష్యత్ ప్రశార్ధకం: బాబు ఆవేదన

ఆర్ధిక సంస్కరణలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ సంస్కరణలతో పాటే సాంకేతికంగా పెనుమార్పులు సంభవించాయని, ఇంటర్నెట్ తో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిందని...

తక్కువ రేటుకే సర్వే రాళ్ళు: ఆ కథనం తప్పు

వైఎస్సార్ జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పథకం త్వరిత గతిన పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతోనే  ఈ పథకానికి వాడుతున్న సర్వే రాళ్ళను రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసుకుంటున్నామని గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ విజి వెంకట్...

నాలుగు రోజులపాటు పవన్ టూర్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 11న మధ్యాహ్నం 2 గంటలకు పవన్ సారధ్యంలో బీసీ సంక్షేమంపై...

అంబేద్కర్ విగ్రహ పనులపై సిఎం సమీక్ష

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో డా. బి.ఆర్. అంబేద్కర్‌ స్మృతివనం, అంబేద్కర్‌ 125అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 14న...

500 కిలో మీటర్లు పూర్తయిన లోకేష్ యాత్ర

నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు 39వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అన్నయమ్మ జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి యాత్ర చేరుకుంది.  పాద‌యాత్ర 500 కి.మీ. పూర్తయింది. ప్రతి వంద కిలోమీటర్లకు...

ఎమ్మెల్సీ అభ్యర్ధులకు బి-ఫాం అందజేసిన సిఎం

ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్ధులకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బి–ఫారంలు అందజేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు...

వాలంటీర్ వనిత ఆదర్శం: సిఎం ఉమెన్స్ డే శుభాకాంక్షలు

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో సందేశం ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో  గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న ...

పోలవరం అగాథాలు పూడ్చే పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్ట్ లోని గ్యాప్ 1, 2 ల్లో  గతంలో  వచ్చిన వరదల వల్ల ఏర్పడిన అగాథాలను పూడ్చే ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టారు.  డాం డిజైన్ రివ్యూ ప్యానల్ (డి డి...

మహిళలకు లోకేష్ పాదాభివందనం

“అమ్మ లేనిదే జన్మ లేదు... భూమి కన్నా ఎక్కువ భారం మహిళలే మోస్తుంటారు, అలాంటి మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది... ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలందరికీ పాదాభివందనం ”...

మార్చి 31లోపు బకాయిలు చెల్లింపు

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్‌ సబ్‌ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స...

Most Read