Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఉగ్రవాదం ఎడుర్కొందాం: బాబు

ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా భయపెట్టేందుకే గన్నవరంలో విధ్వంసానికి వైసీపీ పాల్పడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, పోలీస్ టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ధ్వజమెత్తారు. గన్నవరంలో...

చంద్రబాబు చిటికేస్తే…:  లోకేష్ హెచ్చరిక

వైసీపీ కార్యకర్తలు తన పాదయాత్రపై కత్తులు, రాళ్ళతో దాడికి యత్నిస్తే ఎలాంటి కేసూ పెట్టలేదని, కానీ తానూ స్టూలు ఎక్కి ప్రసంగిస్తే తనపై కేసులు పెడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

వృత్తిలో ఊతమిచ్చేందుకే లా నేస్తం: సిఎం

చదువు పూర్తిచేసుకుని న్యాయవృత్తిలోకి వచ్చిన తర్వాత తొలి మూడు సంవత్సరాలు వారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడం కోసం ఈ లా నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చామని  రాష్ట్ర...

సిఎంను కలిసిన నూతన విసిలు

నూతనంగా నియమితులైన పలు యూనివర్శిటీల వైస్‌ చాన్స్‌లర్‌లు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం  కడప డాక్టర్‌ వైయస్సార్‌...

నాలుగో విడత ‘లా నేస్తం’ విడుదల

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యువ న్యాయవాదులను మరింత ప్రోత్సహించేందుకు జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్సార్ లా నేస్తం. వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నేడు అమలు చేసింది. ...

సీఎం జగన్ భావోద్వేగం

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఛతీస్ గడ్ కు పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర గవర్నర్ గా...

పట్టాభికి 14 రోజుల రిమాండ్

గన్నవరంలో నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గన్నవరం కోర్టు తీర్పు చెప్పింది. పట్టాభితో పాటు మరో పదిమందికి...

బిసి అంశం పక్కదోవ పట్టించేందుకే గన్నవరం డ్రామా: సీదిరి

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక సిఎం జగన్ చేసిన సోషల్‌ ఇంజినీరింగ్‌ కు నిదర్శనమని పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకున్న నాయకుడు...

విశాఖకు రండి : బుగ్గన ఆహ్వానం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. మంగళవారం ప్రిమల్ పరిశ్రమ ఛైర్మన్ అజయ్ ప్రిమల్ ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు. మార్చి 3,4 తేదీల్లో...

తుది శ్వాస వరకూ…: గవర్నర్ భావోద్వేగం

ఆంధ్ర ప్రదేశ్ తనకు రెండో ఇల్లు లాంటిదని, రిటైర్మెంట్ తరువాత ఇక్కడే ఉండాలని ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభివర్ణించారు. మూడేళ్ళ ఏడు నెలలపాటు ఇక్కడ పనిచేశానని, ఇన్నేళ్ళు ఇక్కడి ప్రజలు తనపై...

Most Read