Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మల్లన్న సేవలో అమిత్ షా

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సతీసమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం...

మావోలకు ఆదరణ తగ్గింది: డిజిపి

మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరువైందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సావాంగ్ వెల్లడించారు. హింసావాదం, రక్తపాతంతో అభివృద్ధి జరగదన్న సత్యాన్న గిరిజనులు గ్రహించారని, అందుకే వారు మావోయిస్టుల అభిప్రాయాలతో...

రైతులపై ప్రభుత్వం ఉదాసీనం: సోము

రైతులకు తుంపర, బిందు సేద్యం, ఆధునిక యంత్ర పరికరాల పంపిణీలో రాష్ట్రం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. డ్రిప్ ఇరిగేషన్ కు కనీసం టెండర్లు కూడా...

హామీలు నెరవేర్చాలి: లోకేష్

ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు...

శ్రీశైలం దర్శనానికి అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.  ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో 12.25 గంటలకు సున్నిపెంటకు...

గ్రామం యూనిట్ గా వ్యాక్సిన్: సిఎం జగన్

గ్రామం యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని, దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యతపరంగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  వ్యాక్సిన్లు వృథాకాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని,...

వైఎస్సార్ అవార్డుల ప్రదానం వాయిదా

వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద...

టీటీడీ ఛైర్మన్ గా వై.వి. ప్రమాణస్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) బోర్డు ఛైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కెఎస్ జవహర్...

దేశంలో ఎక్కడాలేని నేతన్ననేస్తం: జగన్

నేతన్న నేస్తం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయడంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో మీ బిడ్డగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు...

పీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఎన్నిక

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీకి చెందిన రాజ్య సభ సభ్యుడు  వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్య సభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌...

Most Read