Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Amith Shah-Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కు ఈ భేటీ దోహదం: పవన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్ణయాత్మక, నిర్మాణాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు అమిత్ షా తో జరిగిన సమావేశం ఉపయోగపడుతుందని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  ఢిల్లీలో కేంద్ర హోం శాఖ...

YS Jagan: మీ మనసు నొప్పించం: ముస్లిం పెద్దలతో సిఎం

ఉమ్మడి పౌర స్మృతిపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్‌ అనేది ఇప్పటివరకూ రాలేదని, అందులో ఏ అంశాలు...

TDP: ముస్లింల మనోభావాలు గౌరవిస్తాం: చంద్రబాబు

ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముస్లిం సామాజిక వర్గానికి హామీ ఇచ్చారు. ఉమ్మడి పౌర స్మృతి అంశంలో ముస్లింల అభిప్రాయాలు...

Buggana: చేనేతలో నైపుణ్యాభివృద్ధి: బుగ్గన

ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్ర పరిశ్రమలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...

Ambati: పోలవరం ముంచింది టిడిపియే: రాంబాబు

గ‌త ప్ర‌భుత్వం ప్రోటోకాల్‌కు విరుద్ధంగా పోల‌వ‌రం ప‌నులు చేప‌ట్టిందని, ముందుగానే అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్ ల గ్యారంటీ...

AP BJP: అప్పులపై వడ్డీలకే 50 వేల కోట్లు: పురంధేశ్వరి

రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా తీసుకు వస్తున్న అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల పేరిట అప్పులు తెస్తున్నా వాటిని ఆయా వర్గాల...

విశాఖలో రహేజా ఇనార్బిట్‌ మాల్‌

కె రహేజా గ్రూప్‌ విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మిస్తోంది.  మొత్తంగా మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

Pawan: ముగ్గురం కలిసే పోటీ చేస్తాం: పవన్

తెలుగుదేశం- బిజెపి మధ్య కొంత అండర్ స్టాండింగ్ ఇష్యూ ఉందని, దానిపై తానేమీ మాట్లాడలేనని  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ముగ్గురం కలిసే పోటీ చేస్తామన్న విశ్వాసాన్ని...

వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే: నారాయణ

పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ గా మారారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేర్చేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారని, అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లేనని...

Jagananna Thodu: ఇది ఓ మహా యజ్ఞం: సిఎం

చిరు వ్యాపారులకు సాయం అందించడంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది  రుణాలు...

Most Read