Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పొత్తు ఓకే.. సీట్ల పంపకాలపై నేడు మరోసారి చర్చలు

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిక ఇక లంఛనమే... గత రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది.  షాతో పటు బిజెపి జాతీయ...

మంచి చేసినవారిని మర్చిపోవద్దు: సిఎం జగన్

తమ ప్రభుత్వం చేసినట్లుగా అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఈ 58 నెలల కాలంలో...

పదిలక్షల మందితో చిలకలూరిపేట సభ: అచ్చెన్నాయుడు

ఈనెల 17 న తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చిలకలూరిపేటలో జరిగే ఓ భారీ బహిరంగసభలో టిడిపి, జనసేన అధినేతలు...

మిథున్ రెడ్డి చర్చలు సఫలం- వైసీపీలోకి ముద్రగడ

కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నేడు ముద్రగడతో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి...

పీకే వ్యాఖ్యలకు శాస్త్రీయత లేదు: విజయసాయి

ఏ విధమైనటువంటి సైంటిఫిక్ డేటా లేకుండానే ప్రశాంత్ కిషోర్ వైసిపి విజయావకాశాలపై మాట్లాడారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ భారీ ఓటమి చెందబోతున్నారంటూ...

ఇది దేవుడు రాసిన స్క్రిప్టు

వెలిగొండ ప్రాజెక్టును తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్ళూ పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా దేవుడు రాసిన స్క్రిప్టే ...

బిజెపితో పొత్తుపై క్లారిటీ కోసం ఢిల్లీకి బాబు, పవన్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని బాబు నివాసంలో వీరి భేటీ జరిగింది. కూటమి అభ్యర్థుల రెండవ జాబితా  ప్రకటన వీలైనంత త్వరగా...

వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సిఎం

ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పూల సుబ్బయ్య...

బిసిలకు 50 ఏళ్ళకే పెన్షన్: టిడిపి-జనసేన డిక్లరేషన్

చంద్రన్న బీమా పథకాన్ని పది లక్షల రూపాయలతో పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బిసిలకు 50 ఏళ్ళకే పెన్షన్ అందిస్తామని, పించన్ నెలకు రూ.4 వేలు...

ప్రమాణ స్వీకారం ఇక్కడే: విశాఖలో సిఎం జగన్

ఎన్నికల తరువాత విశాఖనగరం ఏపీ రాజధానిగా ఉంటుందని,  తన ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ విశాఖ సదస్సులో ఆయన...

Most Read