Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు

ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు. ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు లేఖను ఆయనకు అందజేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు....

అహంకారం కూలిపోయింది, ఇకపై ప్రజాపాలన

ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేసిన ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు పేరును జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా...బిజెపి రాష్ట్ర...

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు.  ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే...

కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు – రామ్మోహన్ కు విమానయానం

నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలి సభ్యులకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నేడు శాఖలు కేటాయించారు. ఈ సాయంత్రం ఢిల్లీ లోని తన నివాసంలో మంత్రివర్గ సహచరులతో సమావేశమైన మోడీ ప్రభుత్వ...

సీనియర్లకు నో – ఏపీ మంత్రివర్గంపై లోకేష్ ముద్ర!

కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో ఏపీ ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎల్లుండి జూన్ 12న గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్...

బాబు ప్రమాణ ముహూర్తం బాగుంది: స్వరూపానంద

చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందని, ఆయన ఎంతో సీనియర్ నేత అని విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపనందేంద్ర స్వామి అన్నారు. బాబు ఆరోగ్యం బాగుండాలని, ఈసారైనా దేవాలయాల పాలన...

మోడీ కేబినేట్ లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మ

ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్ లో ముగ్గురికి చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికీ....శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బిజెపి నుంచి...

తెలుగు ప్రజలపై రామోజీది తిరుగులేని ప్రభావం : చంద్రబాబు

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు...

రామోజీరావు కన్నుమూత

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిన్న మధ్యాహ్నం మరింత దిగజారింది. వెంటనే ఆయనను...

కేసరపల్లి ఐటి పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వేదిక, ముహూర్తం ఖరాయ్యాయి. ఈ నెల 12న ప్రమాణం చేయాలని నిన్ననే నిర్ణయించినా ఏ ప్రదేశంలో చేయాలనేదానిపై స్పష్టత రాలేదు. అమరావతి ప్రాంతం, మంగళగిరి ఎయిమ్స్...

Most Read