ఇవి జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని, పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో...
ఎందరో గొప్ప నేతలు పుట్టిన గడ్డ కృష్ణాజిల్లా అని... ఇలాంటి గడ్డపై ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయని... అధికారం అంటే బూతులుగా మార్చారని, బూతులు తిట్టిన వారికే పదవులు ప్రమోషన్లు ఇచ్చారని తెలుగుదేశం...
అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడూ వింటూ ఉండేవాళ్లమని కొన్నాళ్ళుగా అనకాపల్లి కోడిగుడ్డుకు ఫేమస్ అయ్యిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి చమత్కరించారు. అనకాపల్లి ఒక డిప్యూటీ...
తాము అధికారంలోకి రాగానే ఇసుకాసురులను జైల్లో పెట్టి ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామన్నారు. తమ...
ఏపీలో విపక్షాల కూటమి ఓ విఫలయత్నంగా మిగిలిపోతుందని, పేరుకే దానిలో మూడు పార్టీలు ఉన్నా బిజెపి, జనసేనల తరఫున ఎక్కువమంది టిడిపి సూచించిన వారే అభ్యర్ధులుగా ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల...
వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిన్న శుక్రవారం యాత్రకు...
వైఎస్సార్సీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన లాంఛనంగా పార్టీ కండువా కప్పుకున్నారు. 2019...
జనసేన అభ్యర్ధుల ఎంపిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే, 2 ఎంపి సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ మొత్తం సీట్లకు అభ్యర్ధుల ప్రకటన పూర్తి చేసింది. అయితే...
వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచొద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని.... అప్పటినుంచి సీఎం జగన్ మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వృద్ధుల...
రాబోయే ఎన్నికలు రెండు పార్టీల మధ్య కాదని.... రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విపక్షాల...