Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రానికే కిరీటం భోగాపురం ఎయిర్ పోర్ట్: సిఎం జగన్

ఉత్తరాంధ్రకు, రాష్ట్ర వైభవానికి భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కేంద్ర బిందువుగా నిలవబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలకు సమాన దూరంలో ఈ...

Supreme Court: సిట్ పై హైకోర్ట్ స్టే కొట్టివేత

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై  దర్యాప్తుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు, పలు విధానాలలో జరిగిన...

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ పలు  కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అడానీ డేటా సెంటర్ లకు శంఖుస్థాపన...

రైతులను ఆదుకునేందుకు చర్యలు: సిఎం

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం… అంశంపై అధికారులతో సీఎం సమీక్షించారు....

P4 Formula: బాబు చెప్పేది పి-420 ఫార్ములా: ఎమ్మెల్సీ కల్యాణి

చంద్రబాబు, లోకేష్ యాత్రలకు జనం రావడం లేదని, అందుకే వారిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లి సిఎం జగన్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. అన్ని సర్వేల్లో...

Pawan Kalyan: రైతులను ఆదుకోవాలి: పవన్ డిమాండ్

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని...

CM Review on Medical & Health: ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు

ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని, ఒక గ్రామానికి వెళ్లిన తర్వాత వైద్యుడు ఏం చేయాలన్నదానిపై నిర్దేశించుకున్న ఎస్‌ఓపీ కచ్చితంగా అమలు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

CM- UAE Ambassador: సిఎం జగన్ తో యూఏఈ రాయబారి భేటీ

భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి తాదేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై వీరిద్దరి మధ్యా చర్చ జరిగింది....

మల్లాది విష్ణుకు సిఎం పరామర్శ

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ ఉదయం విష్ణు మాతృమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సిఎం జగన్ కాసేపటి క్రితం...

Yuva Galam: నేతన్నలకు న్యాయం చేస్తాం: లోకేష్ భరోసా

అధికారంలోకి రాగానే చేనేతను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500...

Most Read