Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మాఫియాకు అడ్డాగా మారింది: నరేంద్ర

అభివృద్దికి చిరునామా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంతర్జాతీయ మాఫియాకు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. రెండు వారాల క్రితం కోల్ కతా విమానాశ్రయంలో రేడియో ధార్మిక...

మరింత బాధ్యతతో పని చేస్తాం: సిఎం జగన్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి, వీలైనంత ఎక్కువగా ప్రజలకు మంచి చేస్తామని హామీ...

జంబో బోర్డు సరికాదు: సోము

తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు వెల్లడించారు. టిటిడి మార్గదర్శకాలు,  హిందూ ధార్మిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. వీర్రాజు...

సినీ ప్రతినిదులతో మంత్రి భేటీ

తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఏపీ సచివాలయంలోని ఐదవ బ్లాక్ లోని సమావేశ మందిరంలో ఈ భేటీ మొదలైంది.  ఈ...

మా పాలనపై ప్రజాస్పందన: సజ్జల

పరిపాలన ఎలా ఉంటే ప్రజలు అక్కున చేర్చుకుంటారన్నది నేటి ఫలితాల ద్వారా వెల్లడిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండేళ్లుగా సిఎం జగన్...

ఓటమి భయంతోనే పారిపోయారు: పెద్దిరెడ్డి

తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి వయసు మీరిందని, లోకేష్ కు రాజకీయాలు తెలియవని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై పెద్దిరెడ్డి స్పందించారు. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా...

మేం వదిలేసిన ఎన్నికలు: సోమిరెడ్డి

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి కనీసం పాతిక సీట్లు కూడా రావని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి లోక్ సభ...

జగన్ పాలనకు బ్రహ్మరథం: అనిల్

పల్లె నుంచి నగరం వరకు అన్ని ఎన్నికల్లోనూ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ అన్నారు....

వైసీపీకి ఏకపక్షం: మాచర్ల క్లీన్ స్వీప్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించడం, బిజెపి-జనసేన ముందస్తు ప్రణాళికతో కలిసి...

దిశ పిఎస్ కు పార్లమెంట్ కమిటీ ప్రసంశ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్ల పనితీరు అద్భుతంగా ఉందని పార్లమెంట్ మహిళా భద్రత కమిటీ ప్రశంసించింది. పార్లమెంట్ సభ్యుల బృందం నేడు శనివారం విశాఖపట్నంలోని దిశ పోలీసు స్టేషన్...

Most Read