వంశధారపై ట్రైబ్యునల్ తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతించారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని అభిప్రాయపడ్డారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే నేరడి వద్ద వంశదారపై...
జూన్ 30న, బుధవారం ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఒకటో నెంబర్ బ్లాక్ లో ఉన్న కేబినెట్ హాల్ లో ఈ...
జగన్ పాలన అంటే కానుకలు ఇవ్వడం- అప్పులు తేవడంలాగా ఉందని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపాలన చూడలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కొత్త అప్పుల కోసం విశాఖను తాకట్టుపెడుతున్నారని,...
బ్రహ్మంగారి మఠాధిపతి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య నేడు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని ఓ ఏకాభిప్రాయానికి రావాలని ఇటీవల మంత్రి వెల్లంపల్లి ఇరు వర్గాలకు స్పష్టం...
ప్రకాశం బ్యారేజ్ (సీతానగరం) గ్యాంగ్ రేప్ ఘటన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు...
అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది.
పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ళలో దాదాపు రూ. 19,000...
రాష్ట్రంలో ఐ ఐ పాలసీని అతి త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశామని, ఈ నెల...
వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే రాష్ట్రంలో మరో మెగా డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఎంతమందికైనా ఇచ్చే సమర్థత...
రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్కి...
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు చేపడతారనే ఫ్రస్ట్రేషన్ లో లోకేష్ ఉన్నాడని రాష్ట్ర రవాణా, సమాచార-పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీని జూనియర్ లాగేస్తాడని భయపడుతున్నాడని...