Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మిల్కా సింగ్ మృతికి గవర్నర్, సిఎం సంతాపం

ప్రముఖ అథ్లెట్, పరుగుల రారాజు, ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కాసింగ్ మృతిపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కామన్ వెల్త్ గేమ్స్ లో...

గత పాలకుల వల్లే ఈ దుస్థితి: సిఎం జగన్

AP Job Calendar 2021 - 22 : ఓటుకు నోటు కేసు కోసం, లేని ప్యాకేజీ కోసం గత పాలకులు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద...

ప్రభుత్వ లెక్కలు అంకెల గారడీ : యనమల

ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల కంటే తీసేసిన ఉద్యోగాలు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ...

నోరు అదుపులో పెట్టుకో :లోకేష్ కు కాటసాని హెచ్చరిక

నారా లోకేష్‌ ఒక బఫూన్‌ కంటే ఎక్కువ…జోకర్‌ కంటే తక్కువ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అభివర్ణించారు. పులి బిడ్డ పులి బిడ్డే, నక్క బిడ్డ నక్క బిడ్డనే...

చంద్రబాబు అనర్హుడు: విజయసాయి రెడ్డి

ప్రతిపక్ష నేతగా ఉండడానికి చంద్రబాబు అనర్హుడని వైఎస్సార్ సిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనాకు భయపడి రాష్ట్రానికి రాకుండా వేరే రాష్ట్రంలో తలదాచుకోవడం దుర్మార్గమని అన్నారు. ఎవరైనా మంచి చేస్తుంటే...

నీలకంఠాపురంలో  ఆలయాల ప్రతిష్ఠాపన

Neelakanthaapuram Temples Inauguration : అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, నూతన దేవాలయాల ప్రతిష్టాపన మహోత్సవాలు రేపటి నుంచి (శనివారం, జూన్ 19) ప్రారంభం కానున్నాయి. నీలకంఠాపురం  ఒక...

మల్లన్నను దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీశైల మల్లన్న దర్శనార్థం విచ్చేసిన జస్టిస్...

ఏపిలో కర్ఫ్యూ సడలింపు : ­20 నుంచి అమలు

రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కోవిడ్‌ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్ కేసులు, కర్ఫ్యూ అమలుపై ముఖ్యమంత్రి అధికారులను...

సిఎస్ పదవీకాలం పొడిగించొద్దు : టిడిపి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం పొడిగింవద్దని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ...

బ్రహ్మంగారి మఠానికి వెల్లంపల్లి

బ్రహ్మంగారి మఠం వివాదం పరిష్కారానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో అయన పర్యటిస్తున్నారు. మఠాధిపతి ఎంపికపై గత రెండునెలలుగా కుటుంబ...

Most Read