Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

6100 పోస్టులతో మెగా డీఎస్సీ: కేబినేట్ నిర్ణయం

రాష్ట్రంలో యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు వైఎస్సార్ చేయూత...

ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశమై పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు రానున్నాయి....

బాబుది నిలువెల్లా విషమే: అంబటి రాంబాబు

తనకు ఓ విజన్ ఉందని చెబుతున్న చంద్రబాబు అదేంటోమాత్రం చెప్పడం లేదని, అందితే జుట్టు- అందకపోతే కాళ్ళు అనేదే ఆయన విజన్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు....

మహిళలకు శ్రీవారి ఆశీస్సులందిన మంగళసూత్రాలు

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మహిళలకు అరుదైన ఆశీస్సులు అందజేయనున్నారు. హిందూ మతానికి చెందిన మహిళలు పవిత్రంగా భావించే తాళిబొట్లను (మంగళ సూత్రం) శ్రీవారి ఆలయం నుంచి అందించబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల...

వైసీపీ గేమ్ ఓవర్: రాజమండ్రి సభలో బాబు

రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే తాను ప్రజల్లోకి వస్తున్నానని అధికారం కోసం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు జగన్ ను గద్దె దించేందుకు...

ఎండిన ఎకరా.. మండిన గుండె మా స్టార్ క్యాంపెయినర్లు : బాబు

దిశ చట్టం అమల్లోనే లేదని అలాంటప్పుడు ఆ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సిఎం జగన్ ఎలా చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఫ్యాన్ మూడు రెక్కలను...

రాజకీయాలకు గుడ్ బై… తాత్కాలికంగానే…: గల్లా జయదేవ్

రాజకీయాలనుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు...

ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు : జగన్ ఎన్నికల శంఖారావం

పేద ప్రజలపై ప్రేమతో, బాధ్యతతో 56 నెలల పాలనలో తాము అమలు చేస్తోన్న పథకాలే వచ్చే ఎన్నికల యుద్ధంలో తమ బాణాలు, అస్త్రాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు: పీలేరు సభలో బాబు

రాయలసీమ ప్రాంతాన్ని సిఎం జగన్ తీవ్రంగా నిర్లక్యం చేశారని, ఇక్కడి నీటిపారుదల ప్రాజెక్టులను 80 శాతం వరకూ తాము పూర్తి చేస్తే మిగిలిన భాగాన్ని పూర్తి చేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు...

కొండపల్లి శేషగిరి రావు శతజయంతి

World Famous Painter: స్వాతంత్ర్య సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లేకపోతే మనకు ఈమాత్రం లేపాక్షి దొరికి ఉండేది కాదు. ఆయన హిందూపురం నియోజకవర్గానికి తొలి శాసనసభ్యుడు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించి ప్రభుత్వం...

Most Read