Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డ్ : సిఎం సూచన

ఏటా 3200 కోట్ల రూపాయల వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 సేవలపై  ఖర్చు చేస్తున్నామని, ప్రజారోగ్యంపై తమ  ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

మీ సమస్యలు చూసుకోండి: సజ్జల సలహా

రాష్ట్రంలోని విపక్షాలు ఒక ముఠాలాగా ఏర్పడి, పథకం ప్రకారం జగన్ పై విమర్శలు చేస్తున్నారని.. ఆ అజెండాకు అనుగుణంగా తెలంగాణా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు  ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...

జగన్ గ్రాఫ్ పడిపోయింది: సత్యకుమార్

పులివెందులలో సైతం సిఎం జగన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, ఆయనకు 51 శాతం మంది మాత్రమే మద్దతు పలికినట్లు పీకే టీమ్ సర్వేలో వెల్లడయ్యిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సంచలన...

హరీష్ నిజంగా వస్తే పరువు పోతుంది: అశోక్ బాబు

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒకవేళ నిజంగా ఏపీ వచ్చి అడిగితే రాష్ట్ర  ప్రభుత్వ పరువు పోతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు వ్యాఖ్యానించారు.  ఏపీలో ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా...

బిగ్ బాస్ షో పై హైకోర్టు విచారణ

బిగ్ బాస్ షోను నిషేధించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐబిఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయ పాలన పాటించడంలేదని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల లోపు మాత్రమే...

ఇక్కడకు వచ్చి చూడాలి: హరీష్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయుల పరిస్థితిపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్తోన్న ఫిట్‌మెంట్, పీఆర్సీని...

ఆర్బీకేలపై విదేశాల ఆసక్తి: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఎటువంటి అంతరాయం లేకుండా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

ఈ పోకడలు మంచివి కావు :విజయసాయి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న పరిశ్రమలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే  అనుమతులు పొందాయని టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత...

మండల్ కు అవమానం దుర్మార్గానికి పరాకాష్ట: అచ్చెన్న

గుంటూరులో బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకోసం ఏర్పాటు చేసిన దిమ్మె కూల్చివేయడం దారుణమని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యకం చేశారు....

ప్రజల్లో ఉండాల్సిందే: సిఎం జగన్ క్లాస్

మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండాల్సిందేనని, ఈ విషయంలో దొంగ దారులు వెతకొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు హెచ్చరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌...

Most Read