Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఎన్నికలు: నాలుగో దశ పోలింగ్ తో అభ్యర్ధులపై భారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదలైంది. లోక్ సభ తో పాటు జరుగుతోన్న ఈ  ఎన్నికల్లో నాలుగో విడతలో మే 13 న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఈ మధ్యాహ్నం నుంచే...

వైఎస్సార్సీపీ అభ్యర్ధుల జాబితా

సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో కూడా చేసి చూపించగలిగామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క అనకాపల్లి లోక్ సభకు...

వలస నేతలతో పార్టీకి నష్టం : నడ్డాకు బిజెపి నేతల లేఖ

బిజెపిలో ఉన్న తెలుగుదేశం అనుకూల నేతలతో పార్టీకి నష్టం జరుగుతోందని రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ...

ఏపీపీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ: చంద్రబాబు

ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్సీపీ నేతలు  సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. గతంలో ఒక్క స్కామ్ చేస్తేనే పార్టీలు మూతపడేవని,...

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ

కాపు ఉద్యమనేత, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి చేరుకున్న ముద్రగడ, ఆయన అనుచరులను వైసీపీ ఎంపి పెద్దిరెడ్డి...

పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని  ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతానికి తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, అందుకే ఎమ్మెల్యేగానే బరిలో...

హామీలు నెరవేర్చే అలవాటు బాబుకు లేదు : జగన్

చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, పవన్ కు విలువలు లేవని... వీరు మూడు పార్టీల కూటమిగా ఏర్పడి తనపై యుద్ధానికి వస్తున్నారని, పేదవాడి భవిష్యత్ మీద కూడా యుద్ధానికి వస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

ఆత్మకూరుకు ఆనం, కోవూరుకు ప్రశాంతి రెడ్డి : 34 మందితో టిడిపి రెండో జాబితా

తెలుగుదేశం పార్టీ 34 మందితో కూడిన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ వివరాలను సోషల్ మీడియా  ద్వారా వెల్లడించారు. రాజమండ్రి రూరల్ నుంచి...

ఆడబిడ్డల కోసం ఎంతైనా ఖర్చుచేస్తాం: బాబు

ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు కలలకు రెక్కలు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. విద్యార్ధినులు ఉన్నత, ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించేందుకుగాను వడ్డీలేని రుణాలు అందించేందుకు...

పాలనలో మార్పు గమనించండి: సిఎం జగన్

విజయవాడ నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు.  రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును  ప్రారంభించామని, బెంజ్ సర్కిల్...

Most Read