Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రెమ్యునరేషన్ తగ్గుతుందనే బాధ : అనిల్

 AnilKumar Slams Heroes : కొందరు హీరోలకు సినిమా టికెట్ ధరలు తగ్గడం కంటే తమ రెమ్యునరేషన్ తగ్గుతుందనే ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్  ఎద్దేవా...

కొందరు ఐపీఎస్ ల రీకాల్: సిఎం రమేష్

IPS-Recall: ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఈ క్రమంలో అవసరమైతే కొందరు ఐపీఎస్ అధికారులను రీకాల్ చేసే అవకాశం కూడా ఉందని రాజ్యసభ...

కొప్పర్తి హబ్ తో 75 వేల ఉద్యోగాలు: సిఎం

Rayalaseema Industrial Hubs : కొప్పర్తి మెగా పారిశ్రామిక హబ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే దాదాపు 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది: జగన్

CM Kadapa tour: తన తండ్రి వైఎస్సార్ మరణించినప్పటి నుంచి నేటి వరకూ కడప జిల్లా తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో వెల్లడించారు. ఈరోజు...

ధరలు నియంత్రిస్తే అవమానించడమా: బొత్స

Cinema Tickets: సినిమా టికెట్లు ఇష్టానుసారం రెట్లు పెంచి అమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరలను నియంత్రిస్తే...

సొంత జిల్లాలో సిఎం జగన్ టూర్

CM visit to Kadapa district: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటినుంచి మూడురోజులపాటు వైఎస్సార్ కడపజిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు...

సుస్థిర ప్రగతి, అసమానతలపై దృష్టి: సిఎం

Azadi ka Amrit Mahotsav: సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక,  శాస్త్రసాంకేతిక రంగాల్లో మన ప్రగతిని అవలోకనం చేసుకోవడానికి అమృత్‌మహోత్సవ్‌ వేదిక కల్పిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 75...

ప్రధానితో వైసీపీ ఎంపీల భేటి

YSRCP MPs with PM: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. వాస్తవానికి రేపటితో ముగియాల్సి ఉండగా ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకున్న బిల్లులు, సభా కార్యకలాపాలన్నీ సజావుగా సాగడంతో నేటితోనే  ఉభయ సభలనూ నిరవధికంగా...

ఎక్కడున్నా వదిలిపెట్టను: లోకేష్ హెచ్చరిక

Nara Lokesh Warning:  తన తల్లిని కించపరిచిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.  ‘వైసీపీ నేతలకు మానవత్వం ఉందా? నిబద్ధతతో తన పని...

అశోక్ గజపతి ప్రవర్తన సరికాదు : బొత్స

Its not fair: రామతీర్థం ఆలయ పునఃనిర్మాణ పనులకు శంఖుస్థాపన సందర్భంగా అశోక్ గజపతిరాజు ప్రవర్తన సరికాదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ గుడి మాన్సాస్ ట్రస్టుకు సంబంధించినదని...

Most Read