విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా పరిస్థితి చక్కబడిన తరువాత పరీక్షల...
బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కరోనా నివారణకై ఏర్పాటైన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ (జిఓఎం) అధికారులకు నిర్దేశించింది. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన...
పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలనిప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పట్లో స్కూళ్ళు తెరిచే ఆలోచన కూడా లేదని కోర్టుకు వివరించింది. కరోనా...
కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానమైనవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా సేవలు అందిస్తున్నారని, ప్రపంచంలో కేవలం తల్లి మాత్రమే అలాంటి...
జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తండ్రీ కొడుకులు ఓర్వలేక పోతున్నారని అందుకే చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ లో కూర్చొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా...
విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం ఐదుగురు సభ్యుల సాంకేతిక కమిటీతో కలెక్టర్ వినయ్చంద్ విచారణకు...
తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం జూన్ 1 నుండి 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు టిటిడి తెలియజేసింది. పైకప్పు పునర్నిర్మాణ పనులను పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని...
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు...
కరోనా వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందు ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ మందు ఆయుర్వేదం కిందకు వస్తుందా? రాదా? అనే విషయంలో...
కరోనా వ్యాప్తితో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి బ్లాక్ ఫంగస్ మరో సమస్యగా మారింది. బ్లాక్ ఫంగస్ తో మరణిస్తున్న ఘటనలు నమోదు అవుతుండడంతో అధికారులు దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో బ్లాక్...