పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైఎస్సార్సీపీకి ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది.
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్...
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు....
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు మంచి...
మే 13 న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వివిధ సర్వే సంస్థలు నేడు విడుదల చేశాయి. అయితే కొన్ని సంస్థలు అధికార వైసీపీవైపు మొగ్గు చూపగా.......
రాష్టంలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఎన్నికల సంఘం ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. హోదా,...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 15 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని ఈ తెల్లవారుఝామున గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పెద్ద ఎత్తున...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఆయన్ను రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ క్యాట్ మే 8న...
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత...
ఎన్నికల ఫలితాలకు ముందు సాధారణ పరిపాలన శాఖ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు-జీఎడి) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ అన్ని మంత్రుల ...
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై నేడు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందంటూ...