Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

విజయవాడ ఇకపై సామాజిక చైతన్యవాడ: సిఎం జగన్

స్టాచ్యూ అఫ్ లిబర్టీ అంటే అమెరికా ఎలా గుర్తుకు వస్తుందో ఇకపై స్టాచూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ అనే పేరు మార్మోగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ

తెలంగాణా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణపై నరేంద్రమోడీ ప్రభుత్వం  ఓ ముందడుగు వేసింది. కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది....

గోపాలపురంకు వనిత- లోక్ సభ బరిలో నారాయణస్వామి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు కె.నారాయణ స్వామిని చిత్తూరు నుంచి లోక్ సభ బరిలో దింపాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం చిత్తూరు ఎంపిగా ఉన్న రెడ్డప్ప...

మేనల్లుడి ఎంగేజ్మెంట్ కు సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో జరిగిన తన సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి- అల్తూరి ప్రియల వివాహ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరై కాబోయే వధూవరులను...

నేడు గుడివాడ ముద్దుబిడ్డను : బాబు వ్యాఖ్యలపై కొడాలి ఫైర్

గుడివాడలో గత ఐదేళ్ళలో రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు గుడివాడ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు....

వై కాంట్ పులివెందుల: గుడివాడ సభలో బాబు

వైసీపీ ప్రభుత్వం తీసుకు వస్తున్నది భూ రక్షణ చట్టం కాదని, ప్రజల పాలిట భూ భక్షణ చట్టం గా మారుతోందని తాము అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశామని టిడిపి అధినేత చంద్రబాబు...

ఇది నాకు దేవుడిచ్చిన అవకాశం : సిఎం జగన్

దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని, వీటిలో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ కు రాజారెడ్డి పెళ్లి పిలుపు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు.  తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి...

ఇది సామాజిక న్యాయ మహా శిల్పం: అంబేద్కర్ విగ్రహంపై సిఎం జగన్

విజయవాడలో ఆవిష్కరిస్తోన్న 125 అడుగుల డా. బిఆర్ అంబేద్కర్ మహా శిల్పం  దేశానికే తలమానికమని, ఇది సామాజికన్యాయ మహాశిల్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. గురువారం జనవరి 19న...

గత వైభవం కోసం కాంగ్రెస్ అడుగులు

ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టిడిపి - జనసేన పార్టీలు కలిసి వెళుతుండగా, YSRCP ఒంటరిగా బరిలోకి దిగనుంది. పొత్తులపై స్పష్టత ఇవ్వని...

Most Read