Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం: సిఎం జగన్

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తోన్న భారత రాజ్యంగ నిర్మాత డా. బిఆర్. అంబేద్కర్‌ విగ్రహాన్ని జనవరి 19 ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  సామాజిక న్యాయానికి...

15 శాతం హామీలే నెరవేర్చారు: అచ్చెన్న

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కేవలం 15 శాతం మాత్రమే సిఎం జగన్ అమలు చేశారని, ఆయన చెప్పిన మాట ప్రకారమే రాజీనామా చేసి వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు...

విశేష ప్రేక్షకాదరణతో సాగుతోన్న ‘నంది’ ప్రదర్శనలు

గుంటూరులో జరుగుతున్న నంది నాటకోత్సవాలకు విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రాంగణం లోపల ఎంతమంది ప్రేక్షకులు ఉంటున్నారో వెలుపల ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల వద్ద కూడా అంతే మంది కూర్చుని వీక్షిస్తున్నారు.  నేడు...

జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

వైసీపీ నేత, శాసనమండలి సభ్యుడు చేన్నుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ యాదవ్) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంశీకి సాదరంగా స్వాగతం పలికారు. ఆంధ్ర...

నవరత్నాలతో పేదలకు లబ్ధి: రాజన్నదొర

నాలుగున్నరేళ్లుగా సిఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చే, పేదలను కష్టాలనుంచి గట్టెక్కించే పాలన చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. లంచాలు, రికమెండేషన్ లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి...

విఙ్ఙానదాయకం..వినోదాత్మకం నంది నాటకం

గుంటూరు శ్రీ వెంకటేశ్వర విఙ్ఞాన మందిరంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణంలో జరుగుతోన్న 2022నంది నాటకాలు ప్రేక్షకుల ఆదరణ మధ్య ఘనంగా జరుగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్ధ...

దేశ చరిత్రలోనే మైలురాయి: ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రారంభం

గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెలికి తీయడం, క్రీడల ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయంపై అవగాహన కలిగించడం ఆడుదాం ఆంధ్ర ప్రధాన ఉద్దేశాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

నంది నాటకోత్సవాలకు ‘హాలు నిండినది’ బోర్డు

గుంటూరులో జరుగుతోన్న నంది నాటకోత్సవాలకు ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిభావంతమైన, అద్భుత నటనా కౌశలం వున్న నటీనటులు తమ ప్రదర్శనలతో అబ్బురపరుస్తున్నారు. ఈ ప్రదర్శనలలో మూడో రోజు సోమవారం రెట్టించిన ఉత్సాహంతో చూపరులందరినీ...

క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్

వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో నేడు మూడోరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలతో బిజీగా గడిపారు. ఇడుపులపాయ ఎస్టేట్ నుండి పులివెందుల చేరుకొని సిఎస్ఐ చర్చిలో కుటుంబ...

ఆనంద నందనంగా నంది నాటకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు-2022 ఉత్సాహభరిత వాతావరణంలోజరుగుతున్నాయి. నేడు రెండో రోజు ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా రెండు నాటకాలు, మూడు...

Most Read