Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పెద్దిరెడ్డికి అక్కడ ఏం పని: లోకేష్ ప్రశ్న

మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ లు ఉద్దేశ పూర్వకంగానే కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం, ప్రజలపై గౌరవం...

సిఎంతో టాటా ప్రతినిధుల భేటీ

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో...

మాట తప్పి… బెదిరిస్తారా?: అశోక్ బాబు

ఉద్యోగస్తులను బెదిరించి, కేసులు పెట్టి సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో సిఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని వాయిదా వేయించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘాల మాజీ నేత పి. అశోక్ బాబు...

బిజెపిలో ఉంటూ టిడిపి కోసం…: కోన రఘుపతి

సిఎం జగన్ అన్ని మతాలనూ ఆదరిస్తారని, ప్రేమిస్తారని దేవాలయాలకు వెళ్ళినప్పుడు  అక్కడి సంప్రదాయాలను విధిగా పాటిస్తారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. దేవుడి దయతోనే ఇన్ని మంచి పనులు ప్రజలు...

సిఎంతో ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్ భేటీ

ఓబెరాయ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాజారామన్‌ శంకర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.  ఏపీలో ఓబెరాయ్‌ గ్రూప్‌ హోటల్స్‌ ప్రణాళికల గురించి...

ఏపీ బకాయిలు చెల్లించండి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను నెలరోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 92 సెక్షన్ ప్రకారం తాము ఆదేశాలిస్తున్నట్లు పేర్కొంది....

హామీల అమలుకు ప్రత్యేక వ్యవస్థ: సిఎం

విభజన హామీల అమలు కోసం సదరన్ కౌన్సిల్ సమావేశంలో ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు...

దేవుళ్ళతో రాజకీయమా?:  కొట్టు ఫైర్

దేవుళ్ళతో చెలగాటం ఆడటం బిజెపికి అలవాటుగా మారిందని, పండుగలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర...

చర్చకు రండి: వైసీపీకి సోము సవాల్

వినాయక చవితి పందిళ్ళకు ఫర్మ్ విద్యుత్,పోలీస్ పర్మిషన్ తీసుకోవాలంటూ డిజిపి జారీ చేసిన ఉత్తర్వులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్షేపించారు. హిందువుల పండుగలకు ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదని, ఈ...

తెలుగు తీయదనాన్ని చాటిన గిడుగు: సిఎం

నేడు తెలుగు భాషా వేత్త గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి. ఈ రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు...

Most Read