విశాల్ నటిస్తోన్న తాజా చిత్రం 'మార్క్ ఆంటోనీ'. ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ () దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా...
ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం...
బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టి విశ్వ కార్తికేయ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది వద్ద చైల్డ్ ఆర్టిస్ట్గా పని చేశాడు...
రామ్ నటించిన తాజా చిత్రం 'స్కంద'. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను డైరెక్టర్. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ భారీ పాన్ ఇండియామూవీలో రామ్ కు జంటగా శ్రీలీల నటించింది. ఈ మూవీ...
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో యశ్. ఈ సినిమాలతో కన్నడలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే.. ఇప్పటి వరకు యశ్...
ప్రభాస్, మారుతి కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయకుండా సైలెంట్ గా షూటింగ్...
అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తర్వాత 'నా సామి రంగ' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అంతే కాకుండా.. ఈ మూవీ టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దీనికి...
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ 'ఇండియన్ 2'. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది....
నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ సాధించింది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్...
విశాల్ నటించిన తాజా చిత్రం 'మార్క్ ఆంటోని'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. మార్క్ ఆంటోని మూవీ విడుదల మీద ఇటీవల మద్రాస్ కోర్టు స్టే విధించింది....