విద్వాన్ విశ్వం (1915-1987) జీవితంలో ఉద్యమం, రాజకీయం, సాహిత్యం, జర్నలిజం పాయలు కలగలిసి ఉంటాయి. పుట్టింది అనంతపురం జిల్లా తరిమెలలో. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్ రెడ్డి సహచర్యంలో కమ్యూనిస్టుగా జీవితం ప్రారంభించి...సమరయోధుడిగా...
పెన్నా నదిలో నీరు పారితే సూర్యుడు పడమట ఉదయించినంత అద్భుతం. ఆశ్చర్యం. పెన్నలో నీటిని చూడడమే ఒక వింత. అలాంటిది ఈమధ్య అయిదారేళ్లుగా మండువేసవిలో కూడా పెన్నలో నీటి తడి ఉంటోంది.
కర్ణాటక నంది...
కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర గండికోట ఒక చూడదగ్గ ప్రదేశం. పెన్నా నది ప్రవాహం ఎర్రమల కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడంవల్ల గండికోటకు ఆ పేరొచ్చింది. కాలగతిలో పెన్న చెక్కిన అయిదు...
(ప్రేమను నిర్వచించే మాటలుంటే ఆ మాటలకు పూర్తిగా ప్రేమగురించి తెలిసి ఉంటుందా? అయినా ప్రేమను నిర్వచించకుండా లోకం ఊరుకుంటుందా? అలా మాటలకు అందీ అందని ప్రేమను తన మాటల్లో కవితాత్మకంగా బంధించారు కిలపర్తి...
"భూగోళం పుట్టుకకోసం రాలిన సురగోళాలెన్నో?" అని ప్రశ్నిస్తూ...ఆ చల్లని సముద్రగర్భంలో దాగిన బడబాగ్నులను, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులను పట్టి మనకు చూపించాడు దాశరథి. అలా మనం నిలుచున్న భూమి ఇలా...
అహోబల నవనారసింహులను అత్యంత సులభంగా పట్టుకోవాలంటే రెండో, మూడో అన్నమయ్య కీర్తనలను పట్టుకుంటే చాలు. అన్నమయ్యకు వైష్ణవం ఇచ్చిన గురువు; ద్వాత్రింశతి (32 అక్షరాల) నారసింహ మంత్రాన్ని బోధించినవాడు అహోబల ఘనవిష్ణు యతీంద్రులు....
నంద్యాల ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు తప్పక దర్శించాల్సిన క్షేత్రం- నందవరం. కాశీ విశాలాక్షి నడచి వచ్చిన క్షేత్రంగా నందవరానికి శతాబ్దాల, సహస్రాబ్దాల చరిత్ర ఉంది.
నందవరపురాన్ని నందన చక్రవర్తి నందనుడు పాలించే కాలంలో అని ఇక్కడ...
"నీ చేతను నా చేతను
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవు చేత
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్"
కర్ణుడి చావు గురించి కృష్ణుడు అర్జునునికి చెప్పిన మాటలు ఇవి.
అర్జునుడు , కృష్ణుడు ,...