Thursday, May 30, 2024
Homeఅంతర్జాతీయం

ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్

ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా జుయీష్ ఏజెన్సీ ఛైర్మన్, లేబర్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఎన్నికయ్యారు. మొత్తం 120 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా ముగ్గురి సభ్యుల ఓట్లు చెల్లలేదు,...

త్వరలోనే స్పుత్నిక్ వి సింగల్ డోస్

కరోన మహమ్మారి కట్టడికి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగల్ డోస్ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సింగల్ డోస్ విజయవంతం కాగానే భారత దేశానికి తీసుకు వచ్చేందుకు రెడ్డి లాబ్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు...

అఫ్హన్ లో బలగాల ఉపసంహరణ షురు

ఆఫ్ఘానిస్థాన్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.  ఆ దేశంలో అమెరికాకు చెందిన అతి పెద్ద మిలిటరీ బేస్ క్యాంపు ను ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మొదలయింది. బాగ్రం ఎయిర్ బేస్ ను...

సింగపూర్ లో విద్యార్థులకు వ్యాక్సిన్

స్కూలు విద్యార్థులకు అతి త్వరలో వ్యాక్సిన్ ప్రారంభిస్తామని సింగపూర్‌ ప్రధానమంత్రి లీ షేన్‌ లూంగ్‌ ప్రకటించారు. కోవిడ్ కొత్త వేరియంట్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న వైద్య నిపుణుల హెచ్చరికల దృష్ట్యా ఈ...

చైనా త్రీ చైల్డ్ పాలసీ

చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశంలోని పౌరులు ముగ్గురు పిల్లలు కనేందుకు అనుమతించింది. అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకూ అనుసరిస్తున్న ‘టూ...

బ్రిటన్ ప్రధాని రహస్య వివాహం

బ్రిటన్ ప్రధాని బొరిక్ జాన్సన్ తన ప్రియురాలు కారీ సైమండ్స్ ను రహస్యంగా వివాహమాడారు. వెస్ట్ మినిస్టర్ క్యాతెడ్రల్ చర్చ్ లో ఈ తంతు జరిగింది. అయితే దీనిపై వివరాలు వెల్లడించేందుకు బొరిక్...

బ్రిటన్ లో జాన్సన్ వ్యాక్సిన్

జాన్సన్  అండ్ జాన్సన్ తయారు చేసిన సింగల్ డోస్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. బ్రిటన్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ...

తాలిబాన్  హెచ్చరిక – పాక్ లో ప్రకంపనలు

  తాలిబాన్ మళ్ళీ జూలు విప్పుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దు దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్ కు అనుమతిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఏ దేశం పేరు ప్రస్తావించ లేదని ఆఫ్ఘానిస్తాన్ మీడియా...

అమెరికాలో కాల్పులు : 9 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జోష్ లో నిత్యం రద్దీగా ఉండే వ్యాలీ ట్రాన్స్పోర్టేషన్  అథారిటీ కార్యాలయం వద్ద జరిగిన సంఘటనలో మొత్తం 9 మంది చనిపోయినట్లు...

రావల్పిండి రింగ్ రోడ్ పై విచారణ

రావల్పిండి రింగ్ రోడ్డు కుంభకోణంపై పాకిస్తాన్ లోని పంజాబ్ అవినీతి నిరోధక శాఖ విచారణ ప్రారంభించింది. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ జోహార్ ఈ విచారణకు నేతృత్వం వహిస్తుండగా, న్యాయ,...

Most Read