Thursday, May 30, 2024
Homeఅంతర్జాతీయం

ఇజ్రాయెల్ లో బ్లింకెన్ పర్యటన

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. మధ్య తూర్పు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఆయన జెరూసలేంలో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్- గాజా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత...

 జపాన్ వెళ్తే పదిరోజుల క్వారంటైన్

భారత్ నుంచి  జపాన్ వెళ్ళే ప్రయాణికులు  ఇకనుంచి పది రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని ఆ దేశ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశలో కరోనా వేరియంట్ దక్షిణాసియా లో ...

అమెరికాలో జై శంకర్ పర్యటన

భారత విదేశాంగ శాఖ మంత్రి డా. ఎస్. జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎన్ సెక్రెటరీ జనరల్ అంటోనియో  గుటేరస్ తో అయన భేటి కానున్నారు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందిన తరువాత...

ఫ్లాయిడ్ కుటుంబానికి వైట్ హౌస్ ఆతిధ్యం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మంగళవారం జార్జ్ ప్లాయిడ్ కుటుంబానికి వైట్ హౌస్ లో ఆతిధ్యం ఇవ్వనున్నారు. జార్జ్ ప్లాయిడ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఈ ఆతిధ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గత...

నేపాల్ పార్లమెంట్ రద్దు

నేపాల్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ ఈ దేశ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 12, 19 తేదిల్లో ఎన్నికలు జరుగుతాయి. గత అర్ధరాత్రి...

కాల్పులు విరమించిన ఇజ్రాయెల్, హమాస్

గత 11 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి  ఇజ్రాయెల్, హమాస్ ముగింపు పలికాయి.  ఈజిప్ట్ చొరవతో భేషరతుగా కాల్పుల విరమణకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ కేబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. హమాస్ దళాలు కూడా...

గాజాకు అనుమతించండి: యునిసెఫ్

బాంబు దాడుల్లో క్షతగాత్రులైన చిన్నారులకు సేవలందించేందుకు గాజా పట్టణంలోకి తమను అనుమతించాలని యునిసెఫ్ విజ్ఞప్తి చేసింది. వారికి కావాల్సిన నిత్యావసరాలు, మందులు, మెడికల్ కిట్లు, కోవిడ్ వాక్సిన్ అందించేందుకు మానవతా దృక్పధంతో తమను...

త్వరలోనే కాల్పుల విరమణ: బైడెన్

ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య త్వరలోనే కాల్పుల విరమణ ఒప్పదం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాధినేతలు బెంజిమెన్ నెతన్యాహు, మహమద్ అబ్బాస్ లతో...

కొంప ముంచిన సెల్ఫి సరదా : ఏడుగురు మృతి

ఇండోనేషియాలోని జావాలో జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. సెంట్రల్ జావాలోని ఓ రిజర్వాయర్ లో టూరిస్టులు షికారుకు బయల్దేరారు. పడవ కొంత దూరం వెళ్ళగానే సెల్ఫి తీసుకునేదుకు అందరూ ఒకేవైపుకు వెళ్ళినప్పుడు...

గాజా దాడులు సబబే : నెతన్యాహు

గాజాలో జరిగిన తాజా దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమేన్ నెతన్యాహు సమర్ధించుకున్నారు. ఈ దాడులు మొదలు పెట్టిందే హమాస్ అని, తమ దేశంపై రాకెట్ దాడులు చేసి సామాన్య పౌరులను పొట్టన పేర్కొన్నారు....

Most Read