Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

Australia: భార‌త విద్యార్ధుల‌పై ఆస్ట్రేలియా ఆంక్షలు

వీసా అవ‌క‌త‌వ‌క‌లు వెలుగుచూడ‌టంతో భార‌త్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి విద్యార్ధుల‌ను ఆస్ట్రేలియా యూనివ‌ర్సిటీలు ఇప్ప‌టికే నిషేధించ‌గా తాజాగా మ‌రో రెండు యూనివ‌ర్సిటీలు ఈ జాబితాలో చేరాయి. విక్టోరియాకు చెందిన‌ ఫెడ‌రేష‌న్ యూనివ‌ర్సిటీ, న్యూ...

New York: న్యూయార్క్ నగరానికి ముప్పు

అమెరికా ముఖ్య నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌ సిటీ మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నగరంలో ఆకాశాన్ని తాకేట్టు కట్టిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వాడకం...

WTITC: సిలికాన్ వ్యాలీలో ప్ర‌పంచ‌ తెలుగు ఐటీ మండలి

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐటీ ప‌రిశ్ర‌మ‌లోని తెలుగు వారంద‌రినీ ఒక వేదిక పైకి తెచ్చేందుకు ఏర్ప‌డిన‌ వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC) అగ్ర‌రాజ్యం అమెరికాలో త‌న ముద్ర వేసుకుంది. వాట్సాప్‌, గూగుల్‌, ఫేస్‌బుక్,...

Covid: చైనాలో ఎక్స్‌బీబీ వేరియెంట్‌ వేగంగా వ్యాప్తి

కరోనా పోయింది.. ఇప్పుడు అంతా మామూలే.. అని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్నవేళ చైనాలో కొవిడ్‌-19 మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కొవిడ్‌ కొత్త వేవ్‌ మొదలైందని బయోటెక్‌ సదస్సులో పాల్గొన్న శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు జోంగ్‌...

Guyana: గయానాలో అగ్ని ప్రమాదం… 20 మంది మృతి

దక్షిణ అమెరికాలోని గయానా దేశంలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వం...

Gold Mine: చైనాలో అతిపెద్ద బంగారు గని

దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు...

సునామి: న్యూ కలెడోనియా, ఫిజీలకు సునామి హెచ్చరిక

ఫ్రాన్స్‌ భూభాగమైన న్యూ కలెడోనియాను భారీ భూకంపం వణికించింది. లాయల్టీ ఐలాండ్స్‌కు ఆగ్నేయంగా శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే...

China: చైనా చేపల నౌక బోల్తా…39 మంది గల్లంతు

హిందూ మహాసముద్రం మధ్య భాగంలో చైనాకు చెందిన చేపల వేట నౌక బోల్తా పడింది. ఈ నౌకలో ఉన్న 39 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో...

Cyclone: మోచ బీభత్సం…మయన్మార్ లో 81 మంది మృతి

మోచ తుపాన్‌ ధాటికి మయన్మార్‌లోని అనేక గ్రామాలు కకావికలమవుతున్నాయి. తుఫాన్‌ మృతుల సంఖ్య మంగళవారం నాటికి 81కి చేరుకున్నది. ఒక్క రాఖినీ రాష్ట్రంలోనే 41 మంది చనిపోయారు. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని...

New Mexico town: అమెరికాలో మళ్లీ కాల్పులు

అగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు....

Most Read