Sunday, September 22, 2024
Homeజాతీయం

తూర్పు తీరానికి చేరువలో అసని

బంగాళాఖాతంలో 'అసని' తుపాను తీవ్రమవుతూ గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు 330 కి.మీ., విశాఖపట్నంకు 350 కి.మీ., గోపాలపూర్ కు 510 కి.మీ.,...

దూసుకొస్తున్న అసని తుపాను

Asani : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మరికొద్ది గంటల్లో బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భీకర గాలుల...

రాయగడలో విద్యార్థులకు కరోనా

ఒరిస్సాలోని రాయగడలో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు హాస్టల్స్ లో విద్యార్థులకు కోవిడ్ సోకటం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాయగడలోని అన్వేష వసతి గృహంలో 44 మందికి కరోనా సోకగా...

హిమాచల్ లో ఖలిస్తాన్ జెండాల కలకలం

శాసనసభ గోడలకు ఖలిస్తాన్ జెండాలపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అసెంబ్లీ ప్రధాన గేటు దగ్గరే జెండాలు కట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలోని సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు...

స్టాలిన్ ప్రజారంజకమైన ఏడాది పాలన

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి వినున్త్నమైన నిర్ణయాలతో ప్రజల మనసు చూరగొన్నారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న స్టాలిన్...

ఢిల్లీ, పాట్నా హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు

ఢిల్లీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు కోలీజియం నిర్ణయం తీసుకుంది. వికాస్ మహాజన్, తుషార్ రావు గేదెల, మాన్ మీత్ ప్రీతం సింగ్ అరోరా, సచిన్ దత్తా,...

ఢిల్లీతో సహా సమీప రాష్ట్రాల్లో కరోనా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గతవారం రోజులుగా రోజువారీ కేసులు 3వేలకు ఎగువనే నమోదవుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా...

బీహార్లో కొత్త రాజకీయ ఫ్రంట్..జన్ సురాజ్

లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రం గా మిగిలిపోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా”...

జమ్ముకశ్మీర్లో హై అలెర్ట్

High Alert  : జమ్ముకశ్మీర్ లో హై అలెర్ట్ ప్రకటించారు. ఆర్మీ తనిఖీల్లో జమ్ములోని సాంబ సెక్టార్ లో ఓ సొరంగం బయటపడింది. పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో సొరంగం...

హర్దీక్ పటేల్ తో అధిష్టానం సంప్రదింపులు

గుజరాత్ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ఇటీవల వార్తలు ఉపందుకున్నాయి. దీంతో కాంగ్రెస్...

Most Read