సార్వత్రిక ఎన్నికలు కొత్త రూపు దాలుస్తున్నాయి. రెండు దశల పోలింగ్ ముగియగా మరో వారం రోజుల్లో మూడో దశ జరగనుంది. ఈ తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసే కొత్త అంశం తెరమీదకు వచ్చింది....
దేశంలో ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంటే మధ్య భారతంలో అడవులు రక్తసిక్తం అవుతున్నాయి. గత నెల రోజులుగా పోలీసులు - మావోల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులతో ఛత్తీస్గఢ్ దద్దరిల్లుతోంది. తాజాగా...
కేంద్రహోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసే చేశారు. ఇదే వ్యవహారంలో తెలంగాణ డిజిపి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శిలకు కూడా...
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు విడతల పోలింగ్ జరిగింది. రెండు విడతల పోలింగ్ సరళి విశ్లేషిస్తే విస్తు గొలిపే అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారం పొందేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్లో కమలానికి...
బిజెపి - కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్ల రద్దు కోసమే అబ్...
లోక్సభ రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 13 రాష్ట్రాలలోని 88 లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్లో దాదాపుగా 63.5శాతం ఓటింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6...
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో దశలో 13 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం పోలింగ్ జరగనుంది. 89 నియోజకవర్గాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. రాహుల్ గాంధి, లోక్ సభ స్పీకర్ ఓం...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 763, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210...
ఉత్తరప్రదేశ్ బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల మొదటి దశలో బిజెపి వ్యతిరేక పవనాలు కనిపించాయని వార్తలు రావటంతో ఈ రెండు...
మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని వచ్చే నెల 7వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు....