Sunday, September 22, 2024
Homeజాతీయం

ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై ప్రధానమంత్రి సమీక్ష

Prime Ministers Review On The Omicron Variant : ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న...

రాజ్యాంగం అమలులో అలసత్వం  

దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయటం లేదని, రాజ్యాంగం అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం నిమ్న వర్గాలకు చేయూత ఇవ్వటం...

కొత్త వేరియంట్‌తో జాగ్రత్త

New Variant Central Government : దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్, కొవిడ్‌ పరీక్షలు పకడ్బందీగా చేయాలని ఆదేశించింది....

కాశీలో మూడు రోజులు దర్శనాలకు బ్రేక్

A Three Day Break For Visits To Kashi Vishwanath In Varanasi : ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శనాలకు మూడు రోజులపాటు బ్రేక్‌పడనుంది. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా ఆలయాన్ని...

ఉత్తరప్రదేశ్ లో ఆప్ – ఎస్పి ల పొత్తు

AAP Sp Alliance In Uttar Pradesh : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచుగా ఉత్తరప్రదేశ్ సందర్శిస్తూ వివిధ కార్యక్రమాల్లో...

370 ఆర్టికల్ పునరుద్దరించకపోతే కల్లోలమే

If Article 370 Is Not Restored In Jammu And Kashmir There Will Be Chaos : జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులను పునరుద్దరించాలని పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ...

29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

Winter Sessions Of Parliament From 29th : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాలు డిసెంబరు 23 వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. శీతాకాల సమావేశాలపై లోక్...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి

Indian Border Roads Organisation In Guinness World Records : భారత సరిహద్దు రహదారుల సంస్థ (BRO) ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్ధానం సాధించినది....

దేశమంతా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు

Electric Vehicle Charging Stations  : చమురు వాడకాన్ని తగ్గించడం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడమనే ప్రధాన లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సాహిస్తున్నది. అందులో భాగంగా సబ్సిడీలను, రాయితీలను ప్రకటించింది....

రాజస్తాన్ సిఎంకు ఆరుగురు సలహాదారులు

Six Advisers To The Rajasthan Cm : రాజస్థాన్ ప్రభుత్వ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సజావుగా జరిగింది. ఆదివారం సాయంత్రం జైపూర్ రాజభవన్ లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్...

Most Read