Saturday, September 21, 2024
Homeజాతీయం

370 ఆర్టికల్  పునరుద్దరనే గుప్కర్ అజెండా

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి పై రాజీ పడే ప్రసక్తే లేదని గుప్కర్ కూటమి తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగే అఖిలపక్ష సమావేశంలో 370 ఆర్టికల్ పునరుద్దరణ, స్వయంప్రతిపత్తి  కోసం...

కశ్మిరీల మనోభావాలు గౌరవించాలి – కాంగ్రెస్

జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24 వ తేదీన...

తమిళనాడులో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు ఆదివారం తమిళనాడు సర్కార్‌  ఓ ప్రకటన విడుదల చేసింది.  ఈ నెల...

మధ్యప్రదేశ్ లో వ్యాక్సినేషన్ మహాభియాన్

కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సోమవారం ‘’వ్యాక్సినేషన్ మహాభియన్ ‘’ ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ లో...

పంజాబ్ మార్పు కోరుతోంది: కేజ్రివాల్

పంజాబ్ ప్రజలు మార్పు కోరుతున్నారని, వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే ఏకైక ఆశాకిరణం ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఇంతకాలం పంజాబ్ ను పరిపాలించిన పార్టీలు...

కశ్మీర్లో ఎన్నికలకు త్వరలో ముహూర్తం?

జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధం అవుతోందా ? రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. కశ్మీర్ విభజన తర్వాత ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ పార్టీలు...

అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

అస్సాం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుర్మి తన రాజీనామ లేఖను ఈ...

భారత జవాన్లతో తీస్మార్ ఖాన్

దేశ సైనికులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ, వారి దేశ భక్తిని కొనియాడే  ప్రముఖ బాలీవుడ్ నటుడు  అక్షయ్ కుమార్ గురువారం భారత సరిహద్దు దళం (BSF) జవాన్ల తో సరదాగా గడిపారు. ఉత్తర...

లోక్ జనశక్తి పార్టీకి కొత్త సారథి

లోక్ జనశక్తి పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎల్ జే పి  జాతీయ అధ్యక్షుడిగా పశుపతి కుమార్ పరస్ ఎన్నికయ్యారు. పశుపతి కుమార్ కు పోటీగా ఈ రోజు సాయంత్రం వరకు ఎవరు...

నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 18 ఇప్పటికే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరో 6 రాష్ట్రాలు పరీక్షలు...

Most Read