Sunday, September 22, 2024
Homeజాతీయం

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

కొత్త సంవత్సరం వేళ విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని రెసి జిల్లా కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం...

నేటి నుంచి అయ్యప్ప దర్శనం

Ayyappa Darshan  : నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనం.. నేటి నుంచి జనవరి 19 వరకు తెరచి ఉండనున్న శమరిమల ఆలయం, ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి...

అప్రమత్తంగా ఉండాలి – కేంద్రం హెచ్చరిక

కరోనా కేసుల సంఖ్య దేశంలో మరోసారి వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో దేశంలో 13వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని, కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం హెచ్చరించింది...

విస్తరిస్తున్న ఓమిక్రాన్

Omicron Variant Spike :  భారత్ లో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈరోజు ఉదయానికి భారత్ దేశంలో ఒమిక్రాన్ కేసుల 961కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే...

ఢిల్లీలో కరోనా ఆంక్షలు

Corona Restrictions In Delhi : ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్...

విధుల బహిష్కరణకు ఫోర్డా అల్టిమేటం

నీట్‌-పిజి 2021 కౌన్సిలింగ్‌ నిర్వహణ వాయిదాను నిరసిస్తూ రెసిడెంట్‌ వైద్యులు మంగళవారం కూడా న్యూఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలోని సఫ్డర్‌గంజ్‌ ఆసుపత్రి నుండి కేంద్ర హోం శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు....

కాన్పూర్ లో మెట్రోరైలు ప్రారంభం

Metro Train Launched In Kanpur : ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ రోజు మెట్రో రైలు ప్రారంభించారు. 11 వేల కోట్ల రూపాయల అంచనాతో మొత్తం 32 కిలోమీటర్ల మెట్రో...

ఆరోగ్య రంగంలో కేర‌ళ ప్ర‌థ‌మ స్థానం

Health Last Up : తెలంగాణ రాష్ట్రం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. నీతి ఆయోగ్ న్యూఢిల్లీలో విడుద‌ల చేసిన 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2018-19 ఏడాదికి గానూ...

120 గంటల సోదాలు.. 257 కోట్ల స్వాధీనం

Money Laundering Case : ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన కాన్పుర్‌ సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌ జైన్‌ ఇంట్లో జీఎస్‌టీ, ఐటీ అధికారుల సోదాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 120 గంటల...

ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్

Massive Encounter On The Chhattisgarh Border : ఛత్తీస్‌గడ్‌ - తెలంగాణ సరిహద్దుల్లో ఈ రోజు వేకువ జామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు...

Most Read