Saturday, September 21, 2024
Homeజాతీయం

జస్టిస్‌ నారీమన్‌ పదవీ విరమణ

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ రొహింటన్‌ ఫాలీ నారీమన్‌ ఈ రోజు పదవీ విరమణ పొందారు. గోప్యత ప్రాథమిక హక్కు, గే సెక్స్‌, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి కీలకమైన...

రాకెట్‌లో సమస్య..ప్రయోగం విఫలం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌10 ప్రయోగం విఫలమైంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 వాహక నౌక ద్వారా జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా క్రయోజనిక్‌ దశలో...

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్యలో కాస్త పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 41,195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న...

ఓబీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 3459 కోట్లు

గడచిన మూడేళ్ళలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విద్యార్ధులకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కింద కేంద్ర ప్రభుత్వం 3,459 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి శ్రీమతి...

కేసుల ఉపసంహరణ వద్దు: జస్టిస్ రమణ

ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా వారిపై కేసులు ఉపసంహరించకూడదని  సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.  ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ చేపడుతున్న జడ్జీలు, కేసులు విచారణ, పెండింగ్ కేసులు, ఇచ్చిన తీర్పులు,...

కోర్టులపై నమ్మకం ఉండాలి: సిజెఐ

కోర్టులు జరిపే విచారణపై నమ్మకం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పెగాసస్ వివాదంపై విచారణ సందర్భంగా అయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ పై ఒకసారి అత్యున్నత...

పార్లమెంటులో ఓబీసీ సవరణ బిల్లు

ఓబీసీలను గుర్తించే అధికారాలు రాష్ట్రాలకు ఉండేలా “రాజ్యాంగ సవరణ బిల్లు”ను ఈ రోజు  లోకసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రేపు,ఎల్లుండి ఈ బిల్లును ఉభయ సభల్లో చర్చ జరిపి ఆమోదించుకునే  యోచనలో...

కశ్మిరీలపై కేంద్రం కక్ష సాధింపు

కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్  ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ)ని అడ్డం పెట్టుకొని కశ్మీర్...

కేరళతో దక్షిణాదికి థర్డ్ వేవ్ ముప్పు  

కేరళలో అన్ని రకాల దుకాణాలు, మాల్స్ వినియోగదారుల కోసం తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 11 వ తేది నుంచి మాల్స్, దుకాణాలు ఓపెన్ చేయాలని ఉత్తర్వులు...

ఇండియాలో సింగల్ డోసు టీకా

కరోన బాధితులకు అత్యవసరంగా ఇచ్చేందుకు సింగల్ డోసు టీకా అందుబాటులోకి వచ్చింది. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోసు టీకా జాన్సెన్ కు ఇండియాలో అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ...

Most Read