Saturday, September 21, 2024
Homeజాతీయం

వైద్యవిద్యలో పాఠ్యాంశాల రగడ

వైద్యవిద్యలో ఆర్.ఎస్.ఎస్, జన సంఘ్ నేతల పాఠ్యాంశాల బోధనపై మధ్యప్రదేశ్ లో  రాజకీయ దుమారం మొదలైంది. బిజెపి హిందుత్వవాదాన్ని రుద్దుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వైద్యవిద్యకు ఆర్ ఎస్ ఎస్ నేతలకు సంభందం ఏమిటో...

కేరళలో తగ్గని కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా 40వేల పైనే ఉంటోన్న కేసులు.. తాజాగా ఆ మార్క్‌ దిగువకు పడిపోయాయి. అటు మరణాల్లోనూ భారీ తగ్గుదల కన్పించడం కాస్త ఊరటనిస్తోంది....

అక్టోబర్ లో ఏపీ, తెలంగాణ ఉప ఎన్నికలు

అక్టోబర్ -నవంబర్ లోనే హుజురాబాద్ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఉప ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేయని రాష్ట్ర ప్రభుత్వాలు. వరదలు, పండుగలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా...

మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో OBC రిజర్వేషన్

మహారాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకునేందుకు సన్నద్దమైంది. స్థానిక సంస్థలలో OBC రిజర్వేషన్ అమలు కోసం ప్రణాలికలు సిద్దం చేసింది. ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో...

అచ్చే దిన్ పేరుతో అమ్మకాలు

మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడము, తాకట్టు పెట్టడమేనా అని ప్రశ్నించారు....

జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర కమిటీ

స‌మాచార‌, ప్రసార  మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని జర్నలిస్టుల సంక్షేమ ప‌థ‌కం ప్రస్తుత మార్గదర్శకాలను ప‌రిశీలించి,అందులో మార్పుల కోసం త‌గిన సూచ‌న‌ల‌ను చేసేందుకు ప్రసార భార‌తి స‌భ్యుడు, ప్రముఖ జర్నలిస్టు అశోక్ కుమార్ టాండ‌న్...

భారత్ లో ఇంటర్‌నెట్‌ సేవల్లోకి టెస్లా

ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ సేవలపై దృష్టి పెట్టారు. తమ స్టార్‌ లింక్‌ సేవల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని గురువారం...

ఎన్నికలకు సంఘ్ కార్యాచరణ

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) నేతలు నాగపూర్ లో సమావేశం అవుతున్నారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో సంఘ్ అనుభంద...

మండుతున్న వంటగ్యాస్

దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు. ఎల్‌పిజి సిలిండర్‌ల ధరను రూ. 25 పెంచిన పెట్రోలియం కంపెనీలు. పెరిగిన ధరతో కలిపి ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ....

పంచాయతీలకు నిధుల విడుదల

పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. ఏపీకి 581కోట్లు, తెలంగాణకు 409 కోట్ల రూపాయలు గ్రాంటు విడుదల. పారిశుద్ధ్యం,తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి...

Most Read