Saturday, September 21, 2024
Homeజాతీయం

ఛత్తీస్ ఘడ్ లో ఆర్కే అంత్యక్రియలు

మావోయిస్టు అగ్రనేత  అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.  తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించిన మావోయిస్టు పార్టీ. ఛత్తీస్ ఘడ్ లోని పామేడు-కొండపల్లి...

రాయపూర్ రైల్వే స్టేషన్లో పేలుడు

చత్తీస్ ఘడ్  రాజధాని రాయపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఉదయం జరిగిన పేలుడులో ఆరుగురు సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఝార్సుగూడా నుంచి జమ్మూ తావి వెళ్తున్న రైలులో పెద్ద సంఖ్యలో సెంట్రల్ సెక్యూరిటీ ...

RK మృతి ఉద్యమానికి తీరని లోటు

సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ హక్కిరాజు హరగోపాల్ ఎలియాస్ రామకృష్ణ అమరత్వం పొందారని  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ  అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ విడుదల చేసిన  ప్రకటన...

97 కోట్ల టీకా డోసుల పంపిణీ

దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ముందురోజు 19 వేలకు చేరువైన కొత్త కేసులు.. తాజాగా 16 వేలకు పడిపోయాయి. రోజువారీ కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. అయితే మరణాల్లో...

మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

చత్తీస్గఢ్ లోని  సుక్మా, బీజాపూర్, జిల్లాల సరిహద్దు మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్. కే అనారోగ్యంతో మృతి చెందినట్టు...

పూణే, ముంబయ్‌ల మధ్య ఎలక్ట్రిక్ బస్సు

దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబయ్‌ల మధ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించింది. కాలుష్య...

NEET రద్దుకు DMK డిమాండ్

NEET రద్దుకు తెలంగాణ మద్దతు కోరిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ . నీట్' పరీక్ష రద్దు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. DMK ఎంపీ...

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అస్వస్థత

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్యం కోసం...

మణిపూర్ లో కుకి తీవ్రవాదుల ఘాతుకం

మణిపూర్ రాష్ట్రంలో తీవ్రవాదులు అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. కంగ్పోక్పి జిల్లా బి గంనోం గ్రామంలో ఈ రోజు ఉదయం కుకి మిలిటెంట్ల కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎనిమిదేళ్ళ కుర్రాడు ఉన్నాడు....

పిల్ల‌ల‌కు వ్యాక్సిన్‌… కొవాగ్జిన్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌..

క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో ఇండియా మ‌రో మైలురాయిని అందుకుంది. 2-18 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ మంగ‌ళ‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికోసం కొవాగ్జిన్‌...

Most Read