Saturday, September 21, 2024
Homeజాతీయం

జ‌మ్మూక‌శ్మీర్‌లో లిథియం నిక్షేపాలు

దేశంలో తొట్ట‌తొలి సారి లిథియం నిక్షేపాల‌ను గుర్తించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో సుమారు 5.9 మిలియ‌న్ ట‌న్నుల లిథియం రిజ‌ర్వ్‌లు ఉన్న‌ట్లు కేంద్ర స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈవీ బ్యాట‌రీల త‌యారీలో లిథియం మూల‌కం కీల‌క‌మైన‌ద‌న్న విష‌యం...

పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు

గత ఏడాది 2.25 లక్షల మంది ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత పదేళ్లలో ఇదే గరిష్ఠ సంఖ్య. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. 2011 నుంచి 16 లక్షల...

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం గురువారం విడుద‌ల చేసింది. ఈ...

ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణకు బెయిల్

నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణకు ఢిల్లీ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్ ట్యాంపింగ్‌తో సంబంధం ఉన్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చారు....

పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

పార్లమెంట్ ఉభయసభల్లో ఐదో రోజు కూడా అదాని-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై ఆందోళన కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు చర్చ కోరుతూ ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇస్తూ.. చర్చకు...

హైదరాబాద్, వైజాగ్ అత్యంత సురక్షితం

దక్షిణ మధ్య టర్కీ, పశ్చిమ సిరియాల్లో ఫిబ్రవరి 6న సంభవించిన విధ్వంసక భూకంపం తర్వాత మన దేశం ఎంత వరకు సురక్షితం అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై 7.5 పరిమాణం (మ్యాగ్నిట్యూడ్) తో...

ఆరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును మళ్లీ పావు శాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో 6.25 శాతంగా...

సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు

నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం...

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్…సీఎల్పీ నేత‌ రాజీనామా

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొర‌ట్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేత‌గా వైదొల‌గుతున్న‌ట్టు థొర‌ట్ కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు ఈ రోజు...

రైళ్ళలో ఇక కొత్త సౌకర్యం…వాట్సాప్‌ ద్వారా ఫుడ్ ఆర్డర్

రైలు ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఐఆర్‌సీటీసీ మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణికులు వాట్సాప్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే వారి బెర్త్‌ల వద్దకే ఆహారాన్ని అందించనుంది. రెండు దశల్లో ఈ...

Most Read