Friday, September 20, 2024
Homeజాతీయం

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీ వద్ద మహిళ కలకలం

కర్ణాటకలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఇటీవలే ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అది మరవకముందే తాజాగా...

West Bengal: బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల రీ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌ పంచాయతీ ఎన్నికల రీ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది.  రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు, బ్యాలెట్‌ పేపర్లు తగలబెట్టడాలు, దొంగ ఓట్లు, పోలింగ్‌ బాక్సులు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు...

Heavy Rains: ఉత్త‌రాదిని ముంచెత్తిన భారీ వ‌ర్షాలు

దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌హా ఉత్త‌రాదిని భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో జ‌న‌జీవ‌నం స్తంభించింది. ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, జ‌మ్ము క‌శ్మీర్‌, హ‌ర్యానా, యూపీ, మ‌ధ్య ప్ర‌దేశ్‌, గుజ‌రాత్...

BRS: రోటీ భేటీ బంధం – కెసిఆర్

మహారాష్ట్రతో తెలంగాణ ది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో...

DELHI Rains: ఢిల్లీలో కుండపోత వర్షం

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం ముంచెత్తింది. గత 20 ఏండ్లలో గరిష్ట వర్షపాతం నమోదైంది. దీంతో నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. చెట్లు కూలిపోయాయి. వాహనాలు దెబ్బ తిన్నాయి. పలు...

BJP: ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి – ప్రధాని మోడీ విమర్శ

సీఎం కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. మొదటిసారి కేసీఆర్ పేరు తీస్తూ ఎదురుదాడికి దిగిన ప్రధాని మోడీ…కేసీఆర్‌ సర్కార్‌ పై విరుచుకుపడ్డారు....

West Bengal: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస

ప‌శ్చిమ బెంగాల్‌లో ఇవాళ పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌గుతున్నాయి. కూచ్ బిహార్‌లోని సితాయిలో ఉన్న బారావిటా ప్రైమ‌రీ స్కూల్ పోలింగ్ బూత్‌ను ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేప‌ర్ల‌కు నిప్పుపెట్టారు. ఉద‌యం ఏడు గంట‌ల‌కే పోలింగ్...

NDA: జులై 18న ఎన్డీయే మీటింగ్…టిడిపికి ఆహ్వానం

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఏర్పాటు చేయని ఎన్ డి యే సమావేశం ప్రతిపక్షాల ఐక్కత దెబ్బకు దిగొచ్చింది. ఇప్పటికే ఎన్ డిఎ లో వున్న...

AAP vs BJP: ఢిల్లీలో ఉద్యోగుల ఆర్డినెన్స్‌ పై సుప్రీంలో విచారణ

ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో తుది నిర్ణయం తీసుకునే హక్కును...

Keshav Hegde: సంఘ్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మృతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మరణం బాధాకరం. గుండెపోటుతో బుధవారం (5-7-2023) మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బెంగళూరులోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వారు కన్నుమూయడం అత్యంత బాధాకరం. ఆయన...

Most Read