Saturday, September 21, 2024
Homeజాతీయం

పర్వాతారోహకుల బృందం గల్లంతు

ఉత్తరఖండ్ లో పర్వతారోహణకు వెళ్ళిన బృందం తప్పిపోయింది. 11 మందితో కూడిన పర్వతారోహకుల బృందం  లంఖగా పాస్ వద్ద తప్పిపోయినట్టు ఉత్తరఖండ్ డిజిపి అశోక్ కుమార్ డెహ్రాడున్ లో వెల్లడించారు. లంఖగా కనుమ...

మ్యారేజెస్ ఆర్ మేడిన్ వెసెల్స్

పెళ్లంటే- పందిళ్లు; సందళ్లు; తాళాలు; తలంబ్రాలు అని ఆత్రేయ రాస్తే కె వి మహదేవన్ అద్భుతంగా బాణీ కట్టాడు. అంతే చక్కగా బాలు- సుశీల పాడారు. అయితే- ఎడతెరిపిలేని కేరళ వర్షాల్లో ఒక పెళ్లికి పందిరి, సందడి,...

పెట్రో మంటలు

దేశవ్యాప్తంగా నేడు మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ఇంధన ధరలు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 106.19/ltr(రూ.0.35పెరిగింది)...

ఈశాన్య రాష్ట్రాల వైపు మావోయిస్టుల మార్చ్!

మావో కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్ ను కాపాడుకునేందుకు ఈశాన్య రాష్ట్రాలకు 'మార్చ్' చేస్తోందా?  అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్లపాటు...

ఉత్తరప్రదేశ్లో 40 శాతం టికెట్లు మహిళలకే – కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 40 శాతం పార్టీ టికెట్లు మహిళలకే ఇస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు....

ఎంపి పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపి బాబుల్ సుప్రియో ఈ రోజు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీ లోకసభ కార్యాలయంలో ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను కలిసి...

నిలకడగా మన్మోహన్ సింగ్ ఆరోగ్యం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. డెంగ్యు బారిన పడ్డ 89 ఏళ్ల మన్మోహన్ కు ఢిల్లీ లోని AIIMS లో చికిత్స అందిస్తున్నారు. అయితే...

ఊరటనిస్తోన్న కరోనా గణాంకాలు

దేశంలో కరోనా కొత్త కేసులు మరింత తగ్గాయి. 230 రోజుల కనిష్ఠానికి చేరి ఊరటనిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు రెండు లక్షల దిగువకు, మరణాలు 200లోపు నమోదయ్యాయి. ఈ మేరకు...

యుపిలో పాగా వేసేందుకు ఎం.ఐ.ఎం కసరత్తు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి, కాంగ్రెస్ మినహా మరే ఇతర పార్టీతో నైనా పొత్తుకు మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) సిద్దమని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు....

కేరళలో భారీ వర్షాలు

నిన్న మొన్నటి వరకు కరోనాతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో ఇప్పుడు భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది.  నిన్న సాయంత్రం నుంచి పడుతున్నకుండపోత వానలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. లక్ష్యద్వీప్ మీద ఏర్పడిన...

Most Read