Sunday, September 22, 2024
Homeజాతీయం

గుజరాత్ లో ఘోరం.. కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి

గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం మోర్బి జిల్లాలోని మచ్చ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 40 మంది మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత...

బిజెపి నేతల వ్యాఖ్యలకు… పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్

రాహుల్ గాంధీ చేస్తున్న 'భారత్ జోడో యాత్ర'లో తెలంగాణలో సాగిన యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోపై చర్చ...

దేశంలో బీజేపీ కిడ్నాప్ గ్యాంగ్ – ఆప్ నేత సంజయ్ సింగ్

రాష్ట్రాల్లో బిజెపి యేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఆ పార్టీ నేతలు అక్రమాలకూ ఒడిగడుతున్నారని అమ్ ఆద్మీ పర్తే నేతలు ఢిల్లీలో ఆరోపించారు. బిజెపి విధానాలతో దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని ఆప్ నేతాలు...

ఏవోబీలో భారీ డంప్‌.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల‌కు చెందిన ప‌క్కా స‌మాచారం రావ‌డంతో మ‌ల్క‌న్‌గిరి జిల్లా పోలీసులు, బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు క‌టాఫ్ ఏరియాలో పెద్ద ఎత్తున గాలింపు...

అప్పు తీర్చలేదని అమ్మాయిల వేలం…రాజస్థాన్ లో దారుణం

తల్లిదండ్రులు అప్పు కట్టలేదని వారి అమ్మాయిలను వేలం వేసిన అమానుష ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకొన్నది. భీల్వాడా జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి రూ.15 లక్షల...

అనర్హత వేటు దిశగా.. ఎస్.పి నేత అజాంఖాన్

ఉత్తరప్రదేశ్ లో వివాదాస్పద నేతగా ముద్రపడ్డ... సమాజ్ వాది ఎమ్మెల్యే ఆజాం ఖాన్ చిక్కుల్లో పడ్డారు. మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాల కేసులో ఆయనకు ఇటీవల రాంపూర్ జిల్లా న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష...

పండిట్లపై దాడులు ఆందోళనకరం – ఫరుఖ్ అబ్దుల్లా

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే జమ్ముకశ్మీర్‌లో హిందువులు లేకుండా పోతారని మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇటీవల కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ఈ...

భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం

నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ రోజు (గురువారం) తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి తిరిగి ప్రారంభమైంది. మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ...

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలకు ఆప్ డిమాండ్

భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మగళవారం డిమాండ్ చేశారు. ముస్లిం దేశమైన ఇండోనేషియా కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ ఉంటుందని, అలాంటిది...

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ సెంట్రల్...

Most Read