Thursday, September 19, 2024
Homeజాతీయం

సిబిఐ ఆఫీసుకు మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్ కతా లోని సిబిఐ కార్యాలయంలో హల్ చల్ చేశారు. . నారద కేసులో తమ పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేయడంపై ఆమె భగ్గుమన్నారు....

డిఆర్డిఓ 2-డిజి మందు విడుదల

కరోనా వైరస్ ని అరికట్టేందుకు డిఆర్డిఓ రూపొందించిన 2డి ఔషధం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది.  ఢిల్లీ లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర వైద్య...

నన్ను కూడా అరెస్ట్ చేయండి : రాహుల్

ప్రధాని మోడిని విమర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు అంటించిన వారి అరెస్టులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. మోడిని విమర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో...

కరోనాతో కాంగ్రెస్ ఎంపి మృతి

కరోనాకు మరో పార్లమెంట్ సభ్యుడు బలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ శాతవ్ శాతవ్ కరోనాతో మృతి చెందారు. అయన వయసు 46 సంవత్సరాలు. కరోనా సోకడంతో 23...

ఆధార్‌ లేకపోయినా టీకా వేయాలి

ఆధార్‌ కార్డు లేదన్న సాకుతో కోవిడ్‌-19 టీకాలు నిరాకరించకూడదని భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల విషయంలో ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని పేర్కొంది. ఆధార్‌ కార్డు...

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు : మోడీ

కరోనా రెండో వేవ్ గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందని, గ్రామాలో టెస్టుల సంఖ్య పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. కరోనా కట్టడి, వాక్సిన్ల సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వారానికి...

కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం: వెంకయ్య పిలుపు

ఎంతో ప్రాశస్త్యం..... తరతరాల చరిత్ర కలిగిన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలంటూ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా భారతీయ...

995 రూపాయలకు స్పుత్నిక్-వి

స్పుత్నిక్-వి వాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. ఒక డోసు ధర 995 రూపాయలుగా నిర్ణయించింది. రూ.940 అసలు ధర కాగా 5 శాతం జిఎస్టి కలిపి రూ.995.40 కు వినియోగదారుడికి...

ప్రధాని కనబడుటలేదు : రాహుల్ ఎద్దేవా

కోవిడ్ పరిస్థితుల్లో పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణం, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరతపై రోజుకో ట్వీట్‌తో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు మరో అడుగు ముందుకేసి ప్రధాని పై...

24న సీబీఐ చీఫ్ ఎంపిక

న్యూఢిల్లీ, మే 13: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి చీఫ్ నియామకం కోసం కసరత్తు ఈ నెల 24న జరుగుతుంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర...

Most Read