Thursday, September 19, 2024
Homeజాతీయం

జూన్ ౩౦ వరకు కంటైన్మెంట్ జోన్ లు  

కోవిడ్ కంటైన్మెంట్ జోన్ లను జూన్ ౩౦ వరకు కొనసాగించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారి చేసింది. కరోన రెండో దశ తీవ్రంగా ఉన్నందున...

ప్రఫుల్ ను తొలగించండి : ఎన్సీపి ఎంపి

లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తీరుపై బిజెపిలోనే బిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్షద్వీప్ బిజెపి అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ ప్రఫుల్ కు అండగా ఉండగా, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాసిం ప్రఫుల్ చర్యలను నిరసిస్తూ...

యుద్ధ ట్యాంకులూ మేమే కొనాలా?: కేజ్రీవాల్

ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన వ్యాక్సినేషన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని...

ప్రపంచాన్ని మార్చేసిన కరోనా : మోడీ

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని మార్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడి వ్యాఖ్యానించారు. శతాబ్దంలోనే ఎన్నడూ లేని ఓ సంక్షోభాన్నికరోనా రూపంలో మనం ఎదుర్కొంటున్నామన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయని ఆవేదన...

సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ జైశ్వాల్‌

న్యూ ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ,...

నేడు సంపూర్ణ‌ చంద్ర‌గ్ర‌హ‌ణం.. భార‌త్‌లో పాక్షిక‌మే

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం నేడు ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే క‌నిపించ‌నుంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్రారంభంకానున్న చంద్ర‌గ్ర‌హ‌ణం సిక్కిం మిన‌హా ఈశాన్య రాష్ట్రాలు, ప‌శ్చిమ...

సిబిఐ కి సుప్రీం లో ఎదురుదెబ్బ

తృణమూల్ కాంగ్రెస్ నేతలను తమ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్ట్ లో సిబిఐ ఉపసంహరించుకుంది. ఈ కేసును కోల్ కతా హైకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తున్నందున అక్కడే తేల్చుకోవాలని సర్వోన్నత...

కిసాన్ మోర్చా ‘బ్లాక్ డే’

సంయుక్త్ కిసాన్ మోర్చా రేపు తలపెట్టిన బ్లాక్ డే కు 13 ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. రైతు సంఘాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై మాజీ ప్రధాని దేవే గౌడ, కాంగ్రెస్...

ఫ్యామిలీ మ్యాన్ నిషేధించండి  : తమిళనాడు ప్రభుత్వం

ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ షోను ప్రసారంకాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తమిళనాడు...

గౌతం గంభీర్ పై విచారణ

బిజెపి ఎంపి, మాజీ క్రికెట్ ఆటగాడు గౌతం గంభీర్ పై విచారణ చేపట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.  కోవిడ్ నివారణకు ఉపయోగించే ఫ్యాబి ఫ్లూ మందులు దేశమంతటా కొరత ఉన్నప్పటికీ గంభీర్ పెద్దమొత్తంలో...

Most Read