Sunday, September 22, 2024
Homeజాతీయం

బాలా సాహెబ్‌ సమాధి వద్ద హై డ్రామా

శివసేన సుప్రీం బాల్ సాహెబ్ థాకరే చనిపోయి పదేళ్ళు అయినా మహారాష్ట్రలో ఆయనకు చెక్కు చెదరని గౌరవం ఉంది. ముఖ్యంగా ముంబైలో థాకరే అభిమానులకు కొదవ లేదు. అయితే ఇటీవల మహారాష్ట్రలో జరుగుతున్న...

రామ్‌పూర్‌లో ఆజంఖాన్ కుటుంబానికి షాక్

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయంతో 1977 నుంచి రామ్‌పూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విరాజిల్లిన సమాజ్‌వాదీ పార్టీ నేత అజామ్‌ ఖాన్‌ కుటుంబం.. 45 ఏళ్ల రాజకీయ...

ఢిల్లీ లిక్కర్ తో… బేగంపేట ఎయిర్ పోర్టుకు లింక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో త్వరలోనే మరిన్ని సంచలనాలు వెలుగు చూడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖుల మెడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు చుట్టుకుంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద అత్యంత కీలక...

మిజోరాం ఆయిల్ టాంకర్ ఘటనలో 11 మంది మృతి

మిజోరం రాష్ట్రంలోని 6వ నంబర్ జాతీయ రహదారిపై  జరిగిన పెట్రోల్‌ ట్యాంకర్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. క్షతగాత్రుల్లో కొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 11కు...

ప్రజా ప్రతినిధులు నోరు అదుపులో ఉంచుకోవాలి: సుప్రీం కోర్టు

ప్రజా ప్రతినిధులు, మంత్రులు స్వీయ నియంత్రణతో పని చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. దేశ ప్రజలను కించపరిచేవిధంగా, చులకనగా మాట్లాడకూడదని పేర్కొంది. ఇది రాతరూపంలో లేని నిబంధన అని స్పష్టం చేసింది....

బకాయిలు ఇవ్వకుంటే..జీఎస్టీ నిలిపేస్తా – మమత బెనర్జీ

దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సహకరించటం లేదని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల విడుదల దగ్గర నుంచి...అభివృద్ధి కార్యాక్రమాల వరకు...

ఉపాధి హామీ రద్దుకు కేంద్రం కుట్ర – తెలంగాణ, కేరళ

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు అనే అంశం పై హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర...

మిజోరం క్వారీ ఘటనలో 8 మృతదేహాలు లభ్యం

మిజోరంలో స్టోన్ క్వారీ కుప్ప కూలిన ఘటనలో ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో నలుగురు ఆచూకీ లభించాల్సి ఉంది. ఒకరు సురక్షితంగా బయటపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. మిజోరంలోని...

మతమార్పిళ్ళతో దేశభద్రతకు ముప్పు – సుప్రీంకోర్టు

దేశంలో బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మండిపడింది. బలవంతపు మతమార్పిడి తీవ్రమైన విషయమని… దేశభద్రతను ప్రభావితం చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. బలవంతపు మతమార్పిళ్ళును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. ఎలాంటి చర్యలు...

మెయిన్ పురి నుంచి డింపుల్ యాదవ్ నామినేషన్

ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డింపుల్ యాదవ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ...

Most Read