Sunday, September 22, 2024
Homeజాతీయం

బిజెపి పదాదికారుల సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పదాధికారుల సమావేశాన్ని ఈ...

కన్నుల పండువగా జగన్నాథ రథయాత్ర

పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సోదరి సుభద్ర, అన్న భలభద్రుడితో పూరీ పుర విధుల్లో అందరివాడై రథంపై జగన్నాథుడు ఊరేగారు. జై జగన్నాథ నామ స్మరణతో పూరీ పులకించింది. సాక్షాత్తు...

నుపూర్ శర్మకు సుప్రీంకోర్టు మందలింపు

మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి  సస్పెండైన నుపుర్ శర్మ పై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఫైర్ అయింది.  అలాంటి వ్యాఖ్యలు...

అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

భారతీయులు పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర ఈ రోజు ప్రారంభం అయింది. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్ర ప్రారంభిస్తూ శ్రీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రత్యేక...

‘మహా’ సిఎంగా ఏక్ నాథ్ షిండే

Unexpected Move: మహారాష్ట్ర రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ఒకప్పటి ఆటో డ్రైవర్  ఈ దేశంలోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో పదవి అలంకరించనున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా దేవేంద్ర ఫడ్నవీస్  కాకుండా...

మణిపూర్ లో ఘోర ప్రమాదం

మణిపూర్ లో కొండ చరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు చనిపోయారు. 55 మంది జవాన్లు, కార్మికులు కొండ చరియలలో చిక్కుకోగా13 మందిని సురక్షితంగా బయటకు తీసుకు రాగలిగారు. ఏడుగురు మృత్యువాత పడ్డారు. Noney...

అగ్నిపధ్ వద్దు… పంజాబ్ అసెంబ్లీ తీర్మానం

త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కీమ్ ను వ్య‌తిరేకిస్తూ పంజాబ్ శాసనసభ ఈ రోజు తీర్మానం చేసింది. ప్ర‌తిప‌క్షాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి మద్దతు ఇచ్చాయి....

అధికార పీఠానికి చేరువలో దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర అధికార పీఠాన్ని మూడోసారి అధిరోహించేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ సమయాత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపి కోర్ కమిటీ సమావేశం కానుంది. కోర్...

సిఎం పదవికి ఉద్దావ్ థాకరే రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. శివసేన అధినేత ఉద్దావ్ థాకరే  ముఖ్యమంత్రి పదవికి కొద్ది సేపటి క్రితం  రాజీనామా చేశారు.  గత వారం రోజులుగా సాగుతున్న కమలనాథుల ఎత్తుగడలు చివరి అంకానికి...

ఉదయపూర్ లో కర్ఫ్యూ..ఇంటర్నెట్ నిషేధం

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పట్టపగలే టైలర్ ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజస్థాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....

Most Read