Sunday, September 22, 2024
Homeజాతీయం

పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా

పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందే బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం సమావేశాలను ముందుగానే ముగించింది....

దేశంలో 6.5 లక్షల మంది కాంట్రాక్ట్‌ టీచర్లు

కాంట్రాక్ట్‌ పద్దతిపై పని చేస్తున్న టీచర్ల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులుk విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో ఆవర్‌లో ఆయన కాంట్రాక్ట్‌ టీచర్ల సమస్యను...

మహారాజపురం విశ్వనాథ అయ్యర్

Viswanatha Iyer : తమిళనాడులోని తంజావూరు కావేరీ నదీ తీరాన ఉన్న ప్రాంతమైన మహారాజపురమే విశ్వనాథ అయ్యర్ పూర్వీకులది. రామ అయ్యర్, అంబై దంపతుల సుపుత్రుడే ఈయన. రామ అయ్యర్ కాశీ క్షేత్రానికి...

తెలంగాణ‌లో త‌గ్గిన రైతుల ఆత్మ‌హ‌త్య‌లు

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య త‌గ్గిన‌ట్లు ఇవాళ కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమ‌ర్ తెలిపారు. లోక్‌స‌భ‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2014 త‌ర్వాత రాష్ట్రంలో అనూహ్య రీతిలో రైతుల...

కశ్మీర్లో హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సోఫియన్ జిల్లాలోని చోటిగాంలో బుధవారం  ఓ మెడికల్ షాప్ యజమానిని హత్య చేశారు. మృతుడు కాశ్మీరి హిందువు బాల కిషన్. గత నాలుగు రోజులలో ఉగ్రవాదులు...

కిట్టూ పోస్టు కార్డుకి కృతజ్ఞతలు!

ఉత్తరం. చిన్న మాటే కావచ్చు. కానీ ఎంతమందిని ఈ మాటే ఎమోషనల్ గా కట్టిపడేస్తుందో కదూ. ఒకానొకప్పుడు ఉత్తరాలే మనసుకి అన్నీనూ....ఉత్తరం తెచ్చే పోస్ట్‌మ్యాన్‌ని కూడా ఓ సన్నిహితుడిలా చూసిన వారున్నారు. ప్రతి ఏటా...

ఆగని పెట్రో వాత..

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్​పై 40 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్​లోనూ పెట్రోల్​పై 45 పైసలు, డీజిల్​పై 43 పైసలు వడ్డించాయి. పెట్రోల్...

బెంగాల్ హింసాకాండపై కేంద్రం సీరియస్

పశ్చిమ బెంగాళ రాజకీయ వైరం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ప్రతిపక్ష నేత సువెందు అధికారిని శాసన సభ నుంచి సస్పెండ్ చేయటంతో వివాదం ముదురుతోంది. రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను మోదీ...

రంజాన్ మాసం ప్రారంభం

ప‌విత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట...

దేశమంతా విద్యుత్తు సంక్షోభం

దేశంలో భారీగా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకు సమర్థమైన వ్యవస్థలూ ఉన్నాయి. కానీ.. కేవలం కేంద్రం అసమర్థత, నిర్లక్ష్యం, నిరాసక్తత కారణంగా తగినంత విద్యుదుత్పత్తి జరగటం లేదు. అవసరమైన...

Most Read