Saturday, September 21, 2024
Homeజాతీయం

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాలను కేంద్రం ఈ రోజు (గురువారం) అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాల్లో కేరళ,...

అరుణాచ‌ల్ లో కూలిన చీతా హెలికాప్ట‌ర్… మిలిటరీ అధికారుల గల్లంతు

భార‌తీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్ట‌ర్.. ఇవాళ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కూలింది. ఆ రాష్ట్రంలోని మండ‌లా ప్రాంతంలో కూలిన‌ట్లు తెలుస్తోంది. దాంట్లో ఉన్న ఇద్ద‌రు సిబ్బంది క‌నిపించ‌కుండాపోయారు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌తో పాటు ఓ...

మహిళా రిజర్వేషన్ కు విపక్షాల మద్దతు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. 13 రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా, మహిళా సంఘాల నేతలు హాజరయి...

నైపుణ్యాభివృద్ధి సూచిక ప్రతిపాదనేదీ లేదు – కేంద్రం

స్కిల్ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ (నైపుణ్యాభివృద్ధి సూచిక)ను రూపొందించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు...

అదానీ వ్యవహారంలో జేపీసీ కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు

అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణ గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలంటూ ప్రతిపక్షాలు మూడో రోజు కూడా పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన అదానీని కేంద్ర...

వీల్ చైర్‌లో కోర్టుకు హాజరైన లాలు ప్రసాద్ యాదవ్

రైల్వేశాఖ‌ మాజీ మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌.. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు ల్యాండ్ ఫ‌ర్ జాబ్ కేసులో ఇవాళ హాజ‌ర‌య్యారు. వీల్ చైర్‌లో ఆయ‌న కోర్టు రూమ్‌కు వెళ్లారు. ఆయ‌న‌తో పాటు...

Manoj Kumar Jha : లోకమత్ ఉత్తమ పార్లమెంటరీయన్ గా మనోజ్ ఝా

ప్రముఖ మీడియా సంస్థ లోక్ మత్ ఢిల్లీలో మంగళవారం జాతీయ సదస్సు నిర్వహించింది. సదస్సు అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా  లోకమత్ సంస్థ 2022 సంవత్సరానికి గాను...

Parliament : రెండో రొజు అవే ఆందోళనలు…ఉభయసభలు రేపటికి వాయిదా

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండా సభ వాయిదాపడుతూ వస్తున్నది. అదానీ స్టాక్స్‌ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్‌గాంధీ లండన్ స్పీచ్‌పై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ...

ఆదానీ వ్యవహారంలో సమగ్ర విచారణకు విపక్షాల డిమాండ్

ఆదానీ ఆర్థిక కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని,ఇందుకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)నియమించాలంటూ టీఎంసీ,ఆప్, డీఎంకే ఎంపీలతో కలిసి బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా...

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది....

Most Read