Tuesday, October 1, 2024
Homeజాతీయం

ఇంతకీ ఎవరీ ఏకనాథ్ షిండే?

Eknath Shinde : ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ విద్యార్ధి ! ఆటో డ్రైవర్ ! పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని సతారా జిల్లా వాస్తవ్యుడు ఏకనాథ్ షిండే. మొదటి నుంచి బాల్ థాకరే...

ద్రౌపది ముర్ము గెలుపు నల్లేరు మీద నడకే…

వచ్చే నెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. ఎన్డీయే కూటమికి వైకాపా, బిజూ జనతాదళ్‌ మద్దతిస్తాయని జోరుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. అది...

శివసేనలో అసమ్మతి సంక్షోభం

శివసేనకు చెందిన 46 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేను తమ నేతగా ఎన్నుకున్నట్టుగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారీకి లేఖ పంపారు. ఈ రోజు (బుధవారం) ఉదయం గౌహతికి చేరుకున్న...

ఒడిశాలో మావోల మెరుపు దాడి

ఒడిశాలోని రుకేలా వద్ద మావోయిస్టుల మెరుపు దాడికి దిగారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ పై దాడి చేయడంతో ముగ్గురు జవాన్ లు అక్కడికక్కడే మృతి చెందారు. అప్రమత్తమై తిరిగి కాల్పులు జరిపిన పోలీసులు.. బ్యాక్ ఆఫ్...

Draupadi Murmu : 25న ద్రౌపది ముర్ము నామినేషన్

ద్రౌపది ముర్ము.. కొద్ది గంటలుగా ఈ పేరు ట్రాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఎన్డీఏ కూటమి అత్యంత వ్యూహాత్మకంగా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా  ప్రకటించింది. అర డజనుకుపైగా...

విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా

Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా.. కీలక ప్రకటన చేసిన జైరాం రమేష్.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా పేరును ప్రకటించారు. 22 రాజకీయ పార్టీలు యశ్వంత్‌సిన్హాకు...

శివసేనలో ముసలం

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో ముసలం పుట్టింది. మంత్రి ఏక్ నాథ్ షిండే అందుబాటులో లేకుండా పోయారు. ఆయన వెంట మరో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తాజా...

ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’...

మద్రాసు బిన్నీ మిల్లు

Binny Mill : ఒకానొకప్పుడు మద్రాసు నగరంలో ప్రముఖ వస్త్ర సంస్థగా ఉండేది బిన్నీ మిల్లు. అయితే ఈ రోజు గోదాముగానూ, సినిమా షూటింగులకు ఉంటోందా స్థావరం. ఈ మిల్లుకి రెండు వందల...

అగ్నిపథ్ పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు

Nothing doing: అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. భారత రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు,...

Most Read