Thursday, September 19, 2024
Homeస్పోర్ట్స్

వింబుల్డన్ విజేత బార్టీ

ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆశ్లే బార్టీ ఈ ఏడాది వింబుల్డన్ విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెక్ రిపబ్లిక్ కు చెందిన కరోలినా ప్లిస్కోవా పై 6-3, 6-7,6-3 తేడాతో...

అథ్లెట్లతో మోడీ మాటా మంతీ

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటించనున్నారు. జూలై 13న సాయంత్రం ఐదు గంటలకు వర్చువల్ గా ఈ సమావేశం జరగనుంది.  క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి, వారిలో...

అలా జరిగి ఉండాల్సింది కాదు: బిసిసిఐ

భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని బిసిసిఐ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇటీవల టెస్ట్ జట్టు ఓపెనర్ విషయంలో ఏర్పడిన గందరగోళంపై స్పందించారు. న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ టెస్ట్...

ఆస్ట్రేలియాతో వన్డేలకు కట్రెల్, హెట్మెయిర్

ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. 2021 మార్చిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో పాల్గొన్న జట్టులో మెజారిటీ ఆటగాళ్లకు ఈ సీరీస్ లో కూడా అవకాశం...

ఆఫ్ఘనిస్తాన్ టి-20 సారధిగా రషీద్

ఆఫ్ఘనిస్తాన్ టి-20 జట్టు కెప్టెన్ గా ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. నజీబుల్లా జద్రాన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. నేడు సమావేశమైన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసిబి )ఈ మేరకు...

ప్రేక్షకుల మధ్య ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్

ఆగష్టు 4 నుంచి ప్రారంభం కానున్న ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ క్రికెట్ అభిమానుల సమక్షంలోనే జరగనుంది. స్టేడియం సీటింగ్ కెపాసిటీకి సరిపడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తారు. కోవిడ్-19 నిబంధనలను మరింత...

శిఖర్ ధావన్ సత్తా చాటాలి : లక్ష్మణ్

శ్రీలంక సిరీస్ లో నాయకత్వ బాధ్యతలతో పాటు ఆట తీరుతో కూడా శిఖర్ ధావన్ ఆకట్టుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వి.వి.ఎస్.లక్ష్మణ్  అభిప్రాయపడ్డాడు. రాబోయే టి-20 వరల్డ్ కప్ లో...

పుజారా స్థానంలో పృథ్వీ షా : హాగ్ సలహా

భారత టెస్ట్ క్రికెట్ జట్టులో నంబర్ 3 స్థానంలో ఛతేశ్వర్ పుజారాకు బదులు పృథ్వీ షా ను ఎంపిక చేయాలని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సూచించాడు. పుజారా కంటే షా...

సానియా- బోపన్న జోడీదే విజయం

వింబుల్డన్ లో మిక్స్డ్ డబుల్స్ విభాగం తొలి రౌండ్లో  ఇండియాకు చెందిన సానియా మీర్జా- ఆర్. బోపన్న జోడీ విజయం సాధించింది. ఈ జోడీ మన దేశానికే చెందిన  రామనాథన్- అంకిత రైనా...

ఒలింపిక్స్ లో సానియాకు జతగా అంకిత

టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున టెన్నిస్ మహిళల డబుల్స్ లో సానియా మీర్జా-అంకిత రైనా ప్రాతినిధ్యం వహించనున్నారు. నిన్న ఈ ఎంట్రీలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ...

Most Read