Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్

ఐపీఎల్ వల్ల ఎంతో ఉపయోగం: మాక్స్ వెల్

టి-20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతోన్న ఐపీఎల్ టోర్నీ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగమని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్  అభిప్రాయపడ్డాడు.  టి 20 టోర్నీలో సూపర్ 12 లో...

ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆర్సీబీ సంఘీబావం

కోవిడ్ పై పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంఘీభావంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఐపీఎల్ మ్యాచ్ లో లైట్ బ్లూ కలర్ జేర్సీలు ధరించనుంది. సెప్టెంబర్ 20న కోల్...

దుబాయ్ చేరుకున్న రషీద్, నబి

ఐపీఎల్ టోర్నీలో ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబి దుబాయ్ చేరుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వీరిద్దరూ ఆడుతోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మొదలుకానుంది....

యూఎస్ టైటిల్ విజేత మెద్వదేవ్

రష్యా ఆటగాడు డానియెల్ మెద్వదేవ్ ఈ ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్  గెల్చుకున్నాడు. సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ పై ­6-4, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తన...

యూఎస్ ఓపెన్ విజేత రదుకాను

గ్రేట్ బ్రిటన్ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను ఈ ఏడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్ లో కెనడాకు చెందిన 19 ఏళ్ళ...

కోహ్లి, సిరాజ్ లకు స్పెషల్ ఫ్లైట్

కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్ మహమ్మద్ సిరాజ్ లను ఛార్టర్ ఫ్లైట్ లో దుబాయ్ చేర్చేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) జట్టు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిడియా...

ఇండియా- ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ రద్దు

ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు ప్రారంభం కావాల్సిన చివరి ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దయింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు పలువురు సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....

ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ గా నబీ

ఐసిసి టి-20 వరల్డ్ కప్ టోర్నలో ఆడే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మహమ్మద్ నబీ సారధిగా వ్యవహరించనున్నాడు. కెప్టెన్ పదవి నుంచి రషీద్ ఖాన్ వైదొలగడంతో నబీని ఎంపిక చేశారు. తుది జట్టును ప్రకటించేముందు...

ధోనికి కృతజ్ఞతలు : గంగూలీ, షా

ఐసిసి టి-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు మెంటార్ గా ఉండేందుకు అంగీకరించిన మహేంద్ర సింగ్ దోనీకి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా కృతజ్ఞతలు తెలియజేశారు. ధోనీ అనుభవం...

మెంటార్ గా ధోని, ధావన్ కు దక్కని చోటు

అక్టోబర్ లో జరగనున్న టి-20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకు మహేద్ర సింగ్ ధోని మెంటార్ గా వ్యవహరించానున్నాడు. ఈ టోర్నీకి ఆడే 15 మంది ఆటగాళ్ళ జట్టును బిసిసిఐ ప్రకటించింది....

Most Read