Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్

Malaysia Masters: సెమీస్ లో ప్రణయ్ ఓటమి

మలేసియా మాస్టర్స్ -2022 టోర్నమెంట్ సెమీ ఫైనల్లో భారత స్టార్ ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ పరాజయం పాలయ్యాడు. నేడు జరిగిన మ్యాచ్ లో హాంగ్ కాంగ్ ఆటగాడు, 8వ ర్యాంకింగ్ లో...

జకోవిచ్ చరిత్ర తిరగరాసేనా?

To create history: సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించాడు. నేడు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో బ్రిటన్ ఆటగాడు కామెరాన్ నోరీ పై 2-6;6-3;6-4;6-4 తో విజయం...

Malaysia Masters: సెమీస్ కు ప్రణయ్, సింధు ఓటమి

మలేషియా మాస్టర్స్ టోర్నీలో  భారత ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లో ప్రవేశించాడు. నేడు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ క్రీడాకారుడు కంటా సునేమియాతో జరిగిన హోరాహోరీ...

Women Hockey WC: న్యూజిలాండ్ పై ఇండియా ఓటమి

ఎఫ్ ఐ హెచ్ ఆధ్వర్యంలో జరుగుతోన్న హాకీ మహిళల వరల్డ్ కప్ లో ఇండియా తన మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 4-3 తేడాతో ఓటమి పాలైంది.  ఇంగ్లాండ్, చైనా తో...

Pandyaa show: తొలి టి 20లో ఇండియా విజయం

ఇండియా –ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియా ఘనవిజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో తో అలరించి...

Rafael Nadal: గాయంతో నాదల్ ఔట్

రాఫెల్ నాదల్ పొత్తికడుపులో కండరం గాయం కారణంగా వింబుల్డన్ నుంచి వైదొలిగాడు. మొన్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లోనే ఈ గాయంతో ఇబ్బందిపడ్డ నాదల్ తేరుకొని ఆడి హోరాహోరీ పోరులో విజయం సాధించాడు....

Malaysia Masters:  క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్

మలేషియా మాస్టర్స్ టోర్నీలో  భారత ఆటగాళ్ళు పివి సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ లు క్వార్టర్ ఫైనల్స్ కు ప్రవేశించారు. నేడు జరిగిన రెండో రౌండ్ లో వారిద్దరూ తమ ప్రత్యర్ధులపై విజయం...

India- SL Women Cricket : వన్డే సిరీస్ లో ఇండియా క్లీన్ స్వీప్

శ్రీలంక- ఇండియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన మూడో మ్యాచ్ లో ఇండియా 39 పరుగులతో విజయం...

Rafael Nadal: చెమటోడ్చి సెమీస్ కు

రఫెల్ నాదల్ వింబుల్డన్ సెమీఫైనల్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్ పై ఐదు సెట్లు జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో చివరికి 3-6;7-5;3-6;7-5;...

Shikhar Dhawan: వెస్టిండీస్ తో సిరీస్ కు ధావన్ సారధ్యం

మూడు వన్డేల సిరీస్ కోసం వెస్టిండీస్ లో పర్యటించే టీమిండియా జట్టును బిసిసిఐ నేడు ప్రకటించింది. శిఖర్ ధావన్ ఈ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ట్రినిడాడ్, పోర్ట్ అఫ్ స్పెయిన్ లోని క్వీన్స్...

Most Read