Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్

Women Cricket: మూడో టి 20లో శ్రీలంక విజయం

ఇండియా-శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య నేడు జరిగిన మూడో టి20లో శ్రీలంక ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్ లను గెల్చుకొని సిరీస్ ఇండియా గెల్చుకున్న సంగతి...

India Vs Ireland T20: ఏడు వికెట్లతో ఇండియా విజయం

ఇండియా-ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న రెండు మ్యాచ్ ల టి-20 సిరీస్ మొదటి మ్యాచ్ లో ఇండియా ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది.  వర్షం కారణంగా మ్యాచ్ ను 12 ఓవర్లకే...

England Vs New Zealand: క్లీన్ స్వీప్ దిశగా ఇంగ్లాండ్

ఇంగ్లాండ్- న్యూ జిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేయనుంది. విజయానికి నేడు ఐదోరోజు 113 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి....

Ranji Trophy 2021-22 : విజేత మధ్యప్రదేశ్

మధ్య ప్రదేశ్ క్రికెట్ జట్టు  చరిత్ర సృష్టించింది. 2021-22 రంజీ ట్రోఫీ ఫైనల్ లో ముంబై పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి ఈ టైటిల్ విజేతగా నిలిచింది. ముంబై...

Women Cricket: శ్రీలంకపై ఇండియా గెలుపు: సిరీస్ కైవసం

ఇండియా-శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న మూడు 20ల సిరీస్ ను 2-0తో ఇండియా గెల్చుకుంది. నేడు రెండో మ్యాచ్ లో 5 వికెట్లతో విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మందానా,...

Series with Sri Lanka: చివరి వన్డేలో ఆసీస్ గెలుపు

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా- శ్రీలంక జట్ల మధ్య నేడు జరిగిన చివరి మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ఆతిథ్య శ్రీలంక సిరీస్...

త్రో బాల్ కెప్టెన్ కు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం

Encourage: త్రోబాల్ భారత జట్టు కెప్టెన్ చావలి సునీల్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. సునీల్ ప్రతిభను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, యువజన...

కిడాంబి, జాఫ్రిన్ లకు సిఎం అభినందనలు

Keep it! భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. సచివాలయంలో ఈ ఇద్దరు క్రీడాకారులు...

Women Cricket: తొలి మ్యాచ్ లో ఇండియా విజయం

ఇండియా- శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో భాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా 34 పరుగులతో ఇండియా...

Target Olympics: క్రీడాకారులను తీర్చిదిద్దాలి: మంత్రి

జనాభాలో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న మనదేశం ఒలింపిక్ లో పతకాలు సాధించడంలో చివరిస్థానంలో ఉండటం విచారకరమని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక,  సంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాసగౌడ్  అన్నారు. ఒలింపిక్స్ పతకాలు లక్ష్యం గా...

Most Read